Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:05 PM

చల్ల పర్వతాల జ్ఞాపకార్థం గ్రామపంచాయతీకి బీరువా బహూకరణ

చల్ల పర్వతాల జ్ఞాపకార్థం గ్రామపంచాయతీకి బీరువా బహూకరణ

చల్ల పర్వతాల జ్ఞాపకార్థం గ్రామపంచాయతీకి బీరువా బహూకరణ
February 10, 2026 12:40 PM 247 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రామాభివృద్ధికి చిరస్మరణీయ సేవలు అందించిన చల్ల పర్వతాల జ్ఞాపకార్థంగా వారి కుమారుడు చల్ల అశోక్ గ్రామపంచాయతీకి బీరువాను బహూకరించారు. ఈ బీరువాను పంచాయతీ కార్యదర్శి సుమన్‌కు అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ నారాపాక మాధవి యాదయ్య మాట్లాడుతూ, చల్ల పర్వతాల సేవలను గ్రామం ఎప్పటికీ మరువదని, ఆయన జ్ఞాపకార్థంగా అందించిన ఈ బహుమతి కార్యాలయానికి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందన్నారు. ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్య, నాయకులు భాషమల్ల సంతోష్ మాట్లాడుతూ దాతృత్వంతో ముందుకొచ్చిన చల్ల అశోక్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది కడారి భాగ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News