Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సర్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:20 PM

చల్ల పర్వతాల జ్ఞాపకార్థం గ్రామపంచాయతీకి బీరువా బహూకరణ

చల్ల పర్వతాల జ్ఞాపకార్థం గ్రామపంచాయతీకి బీరువా బహూకరణ

చల్ల పర్వతాల జ్ఞాపకార్థం గ్రామపంచాయతీకి బీరువా బహూకరణ
February 10, 2026 12:40 PM 252 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రామాభివృద్ధికి చిరస్మరణీయ సేవలు అందించిన చల్ల పర్వతాల జ్ఞాపకార్థంగా వారి కుమారుడు చల్ల అశోక్ గ్రామపంచాయతీకి బీరువాను బహూకరించారు. ఈ బీరువాను పంచాయతీ కార్యదర్శి సుమన్‌కు అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ నారాపాక మాధవి యాదయ్య మాట్లాడుతూ, చల్ల పర్వతాల సేవలను గ్రామం ఎప్పటికీ మరువదని, ఆయన జ్ఞాపకార్థంగా అందించిన ఈ బహుమతి కార్యాలయానికి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందన్నారు. ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్య, నాయకులు భాషమల్ల సంతోష్ మాట్లాడుతూ దాతృత్వంతో ముందుకొచ్చిన చల్ల అశోక్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది కడారి భాగ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News