Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:37 AM

చల్ల పర్వతాల జ్ఞాపకార్థం గ్రామపంచాయతీకి బీరువా బహూకరణ

చల్ల పర్వతాల జ్ఞాపకార్థం గ్రామపంచాయతీకి బీరువా బహూకరణ

చల్ల పర్వతాల జ్ఞాపకార్థం గ్రామపంచాయతీకి బీరువా బహూకరణ
February 10, 2026 12:40 PM 248 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రామాభివృద్ధికి చిరస్మరణీయ సేవలు అందించిన చల్ల పర్వతాల జ్ఞాపకార్థంగా వారి కుమారుడు చల్ల అశోక్ గ్రామపంచాయతీకి బీరువాను బహూకరించారు. ఈ బీరువాను పంచాయతీ కార్యదర్శి సుమన్‌కు అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ నారాపాక మాధవి యాదయ్య మాట్లాడుతూ, చల్ల పర్వతాల సేవలను గ్రామం ఎప్పటికీ మరువదని, ఆయన జ్ఞాపకార్థంగా అందించిన ఈ బహుమతి కార్యాలయానికి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందన్నారు. ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్య, నాయకులు భాషమల్ల సంతోష్ మాట్లాడుతూ దాతృత్వంతో ముందుకొచ్చిన చల్ల అశోక్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది కడారి భాగ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News