PRINT TIME: April 10, 2026 07:08 AM
చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదం.
చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదం.
December 31, 2025 07:49 AM
112 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల స్థానికం ప్రతినిధి.
కోమిడాల మహేందర్ రెడ్డి.
చిట్యాల పట్టణ కేంద్రంలో తెల్లవారుజామున AP28TA3388నెంబర్ గల మినీ ట్రావెల్స్ బస్సు ను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం. ఈ ప్రమాద సమయములో బస్సు లో 20 ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు సురక్షితం.విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి