Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:40 PM

చిట్యాల సర్పంచుల ఫోరం ప్రతినిధుల భేటీ గ్రామాభివృద్ధికి ఐక్యతే మార్గం: ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల సర్పంచుల ఫోరం ప్రతినిధుల భేటీ గ్రామాభివృద్ధికి ఐక్యతే మార్గం: ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల సర్పంచుల ఫోరం ప్రతినిధుల భేటీ గ్రామాభివృద్ధికి ఐక్యతే మార్గం: ఎమ్మెల్యే వేముల వీరేశం
January 04, 2026 07:46 PM 267 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల ప్రతినిధి స్థానికం

చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన కాటం వెంకటేశం ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం ప్రతినిధులతో ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించారు.ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, సర్పంచులందరూ ఐక్యతతో పనిచేస్తేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గ్రామాల్లో ఎదురయ్యే ఏవైనా సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ, తన వంతుగా పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు జోగు సురేష్, తాళ్లవేలంల, ప్రధాన కార్యదర్శి ఆవుల సునీత–యాదయ్య (సంకెనపల్లి), కార్యదర్శి మిర్యాల వెంకటేశం (నేరడ), కోశాధికారి మహిపాల్ రెడ్డి (వణిపాకల)తో పాటు ఎలుకట్టి సర్పంచ్ సాగర్ల యాదమ్మ–యాదయ్య, బొంగుని చెరువు సర్పంచ్ కట్ట ఆశయ, చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, పిట్టంపల్లి సర్పంచ్ అందే అండాలు రాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News