Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:24 AM

చిట్యాల సర్పంచుల ఫోరం ప్రతినిధుల భేటీ గ్రామాభివృద్ధికి ఐక్యతే మార్గం: ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల సర్పంచుల ఫోరం ప్రతినిధుల భేటీ గ్రామాభివృద్ధికి ఐక్యతే మార్గం: ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల సర్పంచుల ఫోరం ప్రతినిధుల భేటీ గ్రామాభివృద్ధికి ఐక్యతే మార్గం: ఎమ్మెల్యే వేముల వీరేశం
04-01-2026 276 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల ప్రతినిధి స్థానికం

చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన కాటం వెంకటేశం ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం ప్రతినిధులతో ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించారు.ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, సర్పంచులందరూ ఐక్యతతో పనిచేస్తేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గ్రామాల్లో ఎదురయ్యే ఏవైనా సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ, తన వంతుగా పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు జోగు సురేష్, తాళ్లవేలంల, ప్రధాన కార్యదర్శి ఆవుల సునీత–యాదయ్య (సంకెనపల్లి), కార్యదర్శి మిర్యాల వెంకటేశం (నేరడ), కోశాధికారి మహిపాల్ రెడ్డి (వణిపాకల)తో పాటు ఎలుకట్టి సర్పంచ్ సాగర్ల యాదమ్మ–యాదయ్య, బొంగుని చెరువు సర్పంచ్ కట్ట ఆశయ, చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, పిట్టంపల్లి సర్పంచ్ అందే అండాలు రాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల సర్పంచుల ఫోరం ప్రతినిధుల భేటీ గ్రామాభివృద్ధికి ఐక్యతే మార్గం: ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

చిట్యాల ప్రతినిధి స్థానికం

చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన కాటం వెంకటేశం ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం ప్రతినిధులతో ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించారు.ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, సర్పంచులందరూ ఐక్యతతో పనిచేస్తేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గ్రామాల్లో ఎదురయ్యే ఏవైనా సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ, తన వంతుగా పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు జోగు సురేష్, తాళ్లవేలంల, ప్రధాన కార్యదర్శి ఆవుల సునీత–యాదయ్య (సంకెనపల్లి), కార్యదర్శి మిర్యాల వెంకటేశం (నేరడ), కోశాధికారి మహిపాల్ రెడ్డి (వణిపాకల)తో పాటు ఎలుకట్టి సర్పంచ్ సాగర్ల యాదమ్మ–యాదయ్య, బొంగుని చెరువు సర్పంచ్ కట్ట ఆశయ, చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, పిట్టంపల్లి సర్పంచ్ అందే అండాలు రాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News