Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:10 AM

చాట్రాయిలో ఎన్ఎస్పి కాల్వకు మరమ్మతులు

చాట్రాయిలో ఎన్ఎస్పి కాల్వకు మరమ్మతులు

చాట్రాయిలో ఎన్ఎస్పి కాల్వకు మరమ్మతులు
07-01-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి చాట్రాయిలో ఎన్ఎస్పి కాల్వకు మరమ్మతులు

మండల కేంద్రమైన చాట్రాయిలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి చొరవతో ఎన్ఎస్పి కాలువ జంగిల్ క్లియరెన్స్ మరమ్మతులు పనులు టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మందపాటి బసవా రెడ్డిలు ప్రారంభించారు. ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, మందపాటి బసవారెడ్డిలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు చాలా ఆనందంగా ఉన్నారని, రైతులకు ఎప్పుడు మేలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎల్లప్పుడూ రైతులకు వెన్నంటి ఉంటదని అన్నారు ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి చైర్మన్ రాపర్ల బాలకృష్ణ, ఎన్ ఎస్ పి డిఈ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

చాట్రాయిలో ఎన్ఎస్పి కాల్వకు మరమ్మతులు

Article Image

ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి చాట్రాయిలో ఎన్ఎస్పి కాల్వకు మరమ్మతులు

మండల కేంద్రమైన చాట్రాయిలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి చొరవతో ఎన్ఎస్పి కాలువ జంగిల్ క్లియరెన్స్ మరమ్మతులు పనులు టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మందపాటి బసవా రెడ్డిలు ప్రారంభించారు. ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, మందపాటి బసవారెడ్డిలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు చాలా ఆనందంగా ఉన్నారని, రైతులకు ఎప్పుడు మేలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎల్లప్పుడూ రైతులకు వెన్నంటి ఉంటదని అన్నారు ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి చైర్మన్ రాపర్ల బాలకృష్ణ, ఎన్ ఎస్ పి డిఈ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News