Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:17 PM

చాట్రాయిలో ఎన్ఎస్పి కాల్వకు మరమ్మతులు

చాట్రాయిలో ఎన్ఎస్పి కాల్వకు మరమ్మతులు

చాట్రాయిలో ఎన్ఎస్పి కాల్వకు మరమ్మతులు
January 07, 2026 07:20 AM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి చాట్రాయిలో ఎన్ఎస్పి కాల్వకు మరమ్మతులు

మండల కేంద్రమైన చాట్రాయిలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి చొరవతో ఎన్ఎస్పి కాలువ జంగిల్ క్లియరెన్స్ మరమ్మతులు పనులు టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మందపాటి బసవా రెడ్డిలు ప్రారంభించారు. ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, మందపాటి బసవారెడ్డిలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు చాలా ఆనందంగా ఉన్నారని, రైతులకు ఎప్పుడు మేలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎల్లప్పుడూ రైతులకు వెన్నంటి ఉంటదని అన్నారు ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి చైర్మన్ రాపర్ల బాలకృష్ణ, ఎన్ ఎస్ పి డిఈ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News