PRINT TIME: April 11, 2026 10:17 PM
చాట్రాయిలో ఎన్ఎస్పి కాల్వకు మరమ్మతులు
చాట్రాయిలో ఎన్ఎస్పి కాల్వకు మరమ్మతులు
January 07, 2026 07:20 AM
36 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి చాట్రాయిలో ఎన్ఎస్పి కాల్వకు మరమ్మతులు
మండల కేంద్రమైన చాట్రాయిలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి చొరవతో ఎన్ఎస్పి కాలువ జంగిల్ క్లియరెన్స్ మరమ్మతులు పనులు టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మందపాటి బసవా రెడ్డిలు ప్రారంభించారు. ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, మందపాటి బసవారెడ్డిలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు చాలా ఆనందంగా ఉన్నారని, రైతులకు ఎప్పుడు మేలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎల్లప్పుడూ రైతులకు వెన్నంటి ఉంటదని అన్నారు ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి చైర్మన్ రాపర్ల బాలకృష్ణ, ఎన్ ఎస్ పి డిఈ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి