చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నారా లోకేష్ విద్యామృతం కార్యక్రమం లో పాల్గొన్న ఎంఈవో1 మాసగిరి శ్రీనివాస్
చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నారా లోకేష్ విద్యామృతం కార్యక్రమం లో పాల్గొన్న ఎంఈవో1 మాసగిరి శ్రీనివాస్
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్ధానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి 100 రోజుల యాక్షన్ ప్రణాళిక లో భాగంగా సాయంత్రం విద్యార్థులకు అల్పాహారంగా నారా లోకేష్ విద్యామృతం లో భాగంగా గృహనిర్మాణ మరియు ఐ& పి.ఆర్ మంత్రి కొలుసు పార్థసారధి ట్రస్టు ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారి 1 మాసగిరి శ్రీనివాస్ మరియు ప్రధానోపాధ్యాయులు ధారావతు కృష్ణ చేతుల మీద పంపిణీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి పార్థసారధి మనసున్న మారాజని, దీనివలన విద్యార్థులలో శారీరక మానసిక శక్తి, ఉల్లాసం పెరిగి తద్వారా మెరుగైన ఫలితాల సాధనకు దోహదపడుతుందని అన్నారు ఈ కార్యక్రమం పై విద్యార్థులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తు , మంత్రికి తమ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి