Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:12 AM

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నారా లోకేష్ విద్యామృతం కార్యక్రమం లో పాల్గొన్న ఎంఈవో1 మాసగిరి శ్రీనివాస్

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నారా లోకేష్ విద్యామృతం కార్యక్రమం లో పాల్గొన్న ఎంఈవో1 మాసగిరి శ్రీనివాస్

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నారా లోకేష్ విద్యామృతం కార్యక్రమం లో పాల్గొన్న ఎంఈవో1 మాసగిరి శ్రీనివాస్
07-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్ధానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి 100 రోజుల యాక్షన్ ప్రణాళిక లో భాగంగా సాయంత్రం విద్యార్థులకు అల్పాహారంగా నారా లోకేష్ విద్యామృతం లో భాగంగా గృహనిర్మాణ మరియు ఐ& పి.ఆర్ మంత్రి కొలుసు పార్థసారధి ట్రస్టు ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారి 1 మాసగిరి శ్రీనివాస్ మరియు ప్రధానోపాధ్యాయులు ధారావతు కృష్ణ చేతుల మీద పంపిణీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి పార్థసారధి మనసున్న మారాజని, దీనివలన విద్యార్థులలో శారీరక మానసిక శక్తి, ఉల్లాసం పెరిగి తద్వారా మెరుగైన ఫలితాల సాధనకు దోహదపడుతుందని అన్నారు ఈ కార్యక్రమం పై విద్యార్థులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తు , మంత్రికి తమ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నారా లోకేష్ విద్యామృతం కార్యక్రమం లో పాల్గొన్న ఎంఈవో1 మాసగిరి శ్రీనివాస్

Article Image

చాట్రాయి ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్ధానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి 100 రోజుల యాక్షన్ ప్రణాళిక లో భాగంగా సాయంత్రం విద్యార్థులకు అల్పాహారంగా నారా లోకేష్ విద్యామృతం లో భాగంగా గృహనిర్మాణ మరియు ఐ& పి.ఆర్ మంత్రి కొలుసు పార్థసారధి ట్రస్టు ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారి 1 మాసగిరి శ్రీనివాస్ మరియు ప్రధానోపాధ్యాయులు ధారావతు కృష్ణ చేతుల మీద పంపిణీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి పార్థసారధి మనసున్న మారాజని, దీనివలన విద్యార్థులలో శారీరక మానసిక శక్తి, ఉల్లాసం పెరిగి తద్వారా మెరుగైన ఫలితాల సాధనకు దోహదపడుతుందని అన్నారు ఈ కార్యక్రమం పై విద్యార్థులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తు , మంత్రికి తమ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News