బోగారంలో యూత్ కాంగ్రెస్ కమిటీ గ్రామ అధ్యక్షుడిగా నవీన్ యాదవ్
బోగారంలో యూత్ కాంగ్రెస్ కమిటీ గ్రామ అధ్యక్షుడిగా నవీన్ యాదవ్
Editor Desk
రామన్నపేట: రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పిలుపుమేరకు బోగారం గ్రామంలో నూతన యూత్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేశారు. గంపల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చిరబోయిన నవీన్ యాదవ్ను ఎన్నుకున్నారు.వర్కింగ్ ప్రెసిడెంట్గా గోగు సురేష్ యాదవ్, ఉపాధ్యక్షులుగా గుంతకండ్ల నవీన్ రెడ్డి, బొడ్డేపల్లి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శులుగా జిల్లా సుధీర్ కుమార్, కనుకు మల్లేష్, అంతటి శివ, మేడి సాయిబాబాను ఎంపిక చేశారు. సోషల్ మీడియా కోఆర్డినేటర్గా నేరటి మనీ యాదవ్ను నియమించారు.
కార్యదర్శులుగా కందగట్ల భాస్కర్, నాయని మల్లేష్, మేడి మచ్చగిరి, కోశాధికారిగా రాపోల్ అశోక్ను ఎన్నుకోగా, కార్యవర్గ సభ్యులుగా కడారి గణేష్, చిరబోయిన సాయి, గోగు వంశీ, గుంతకండ్ల గణేష్ రెడ్డి తదితరులను ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మధ్యపురి ఐలయ్య, గోగు సత్తయ్య, హరిప్రసాద్, కందగడ్డ రాహుల్, గంపల జీవన్ రెడ్డి, గంపల గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి