Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:57 AM

బోగారంలో యూత్ కాంగ్రెస్ కమిటీ గ్రామ అధ్యక్షుడిగా నవీన్ యాదవ్

బోగారంలో యూత్ కాంగ్రెస్ కమిటీ గ్రామ అధ్యక్షుడిగా నవీన్ యాదవ్

బోగారంలో యూత్ కాంగ్రెస్ కమిటీ  గ్రామ అధ్యక్షుడిగా నవీన్ యాదవ్
17-05-2026 192 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పిలుపుమేరకు బోగారం గ్రామంలో నూతన యూత్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేశారు. గంపల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చిరబోయిన నవీన్ యాదవ్‌ను ఎన్నుకున్నారు.వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గోగు సురేష్ యాదవ్, ఉపాధ్యక్షులుగా గుంతకండ్ల నవీన్ రెడ్డి, బొడ్డేపల్లి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శులుగా జిల్లా సుధీర్ కుమార్, కనుకు మల్లేష్, అంతటి శివ, మేడి సాయిబాబాను ఎంపిక చేశారు. సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా నేరటి మనీ యాదవ్‌ను నియమించారు.

కార్యదర్శులుగా కందగట్ల భాస్కర్, నాయని మల్లేష్, మేడి మచ్చగిరి, కోశాధికారిగా రాపోల్ అశోక్‌ను ఎన్నుకోగా, కార్యవర్గ సభ్యులుగా కడారి గణేష్, చిరబోయిన సాయి, గోగు వంశీ, గుంతకండ్ల గణేష్ రెడ్డి తదితరులను ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మధ్యపురి ఐలయ్య, గోగు సత్తయ్య, హరిప్రసాద్, కందగడ్డ రాహుల్, గంపల జీవన్ రెడ్డి, గంపల గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోగారంలో యూత్ కాంగ్రెస్ కమిటీ గ్రామ అధ్యక్షుడిగా నవీన్ యాదవ్

Article Image

రామన్నపేట: రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పిలుపుమేరకు బోగారం గ్రామంలో నూతన యూత్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేశారు. గంపల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చిరబోయిన నవీన్ యాదవ్‌ను ఎన్నుకున్నారు.వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గోగు సురేష్ యాదవ్, ఉపాధ్యక్షులుగా గుంతకండ్ల నవీన్ రెడ్డి, బొడ్డేపల్లి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శులుగా జిల్లా సుధీర్ కుమార్, కనుకు మల్లేష్, అంతటి శివ, మేడి సాయిబాబాను ఎంపిక చేశారు. సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా నేరటి మనీ యాదవ్‌ను నియమించారు.

కార్యదర్శులుగా కందగట్ల భాస్కర్, నాయని మల్లేష్, మేడి మచ్చగిరి, కోశాధికారిగా రాపోల్ అశోక్‌ను ఎన్నుకోగా, కార్యవర్గ సభ్యులుగా కడారి గణేష్, చిరబోయిన సాయి, గోగు వంశీ, గుంతకండ్ల గణేష్ రెడ్డి తదితరులను ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మధ్యపురి ఐలయ్య, గోగు సత్తయ్య, హరిప్రసాద్, కందగడ్డ రాహుల్, గంపల జీవన్ రెడ్డి, గంపల గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News