Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:52 AM

బొడ్డేపల్లి రాజగోపాల్‌రావుకు ఘన నివాళి

బొడ్డేపల్లి రాజగోపాల్‌రావుకు ఘన నివాళి

బొడ్డేపల్లి రాజగోపాల్‌రావుకు ఘన నివాళి
February 22, 2026 05:52 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chakipalli
Mouli

కోటబొమ్మాలి: మాజీ పార్లమెంటు సభ్యులు, కలింగ ప్రజల ఆశాజ్యోతి స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాల్‌రావు 34వ వర్ధంతి సందర్భంగా ఆదివారం కోటబొమ్మాలి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేరాడ తిలక్ పాల్గొని బొడ్డేపల్లి రాజగోపాల్‌రావు సేవలను స్మరించుకున్నారు.

కార్యక్రమంలో కోటబొమ్మాలి, సంతబొమ్మాలి మండలాలకు చెందిన వైఎస్ఆర్‌సీపీ నాయకులు రోణంకి ఉమామల్లయ్య, కెల్లి గోవిందరావు, నూక సత్యరాజు, కోత సతీష్, దుక్క రామకృష్ణ, సంజీవరావు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News