Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:35 PM

బొడ్డేపల్లి రాజగోపాల్‌రావుకు ఘన నివాళి

బొడ్డేపల్లి రాజగోపాల్‌రావుకు ఘన నివాళి

బొడ్డేపల్లి రాజగోపాల్‌రావుకు ఘన నివాళి
February 22, 2026 05:52 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chakipalli
Mouli

కోటబొమ్మాలి: మాజీ పార్లమెంటు సభ్యులు, కలింగ ప్రజల ఆశాజ్యోతి స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాల్‌రావు 34వ వర్ధంతి సందర్భంగా ఆదివారం కోటబొమ్మాలి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేరాడ తిలక్ పాల్గొని బొడ్డేపల్లి రాజగోపాల్‌రావు సేవలను స్మరించుకున్నారు.

కార్యక్రమంలో కోటబొమ్మాలి, సంతబొమ్మాలి మండలాలకు చెందిన వైఎస్ఆర్‌సీపీ నాయకులు రోణంకి ఉమామల్లయ్య, కెల్లి గోవిందరావు, నూక సత్యరాజు, కోత సతీష్, దుక్క రామకృష్ణ, సంజీవరావు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News