Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:53 AM

బోడ స్వామి ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్‌గా రెండోసారి నియామ

బోడ స్వామి ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్‌గా రెండోసారి నియామ

బోడ స్వామి ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్‌గా రెండోసారి నియామ
24-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

:నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా రెండోసారి నియమితులైన బోడ స్వామిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా అభినందించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి కలిసి బోడ స్వామికి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న బోడ స్వామికి మరోసారి బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. ఎస్సీ సెల్ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు కత్తుల కోటి, గాలి బ్రహ్మానంద రెడ్డి, పెరిక అంజయ్య, పెరిక చిట్టి హరి, కుడతాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోడ స్వామి ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్‌గా రెండోసారి నియామ

Article Image

:నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా రెండోసారి నియమితులైన బోడ స్వామిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా అభినందించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి కలిసి బోడ స్వామికి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న బోడ స్వామికి మరోసారి బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. ఎస్సీ సెల్ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు కత్తుల కోటి, గాలి బ్రహ్మానంద రెడ్డి, పెరిక అంజయ్య, పెరిక చిట్టి హరి, కుడతాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News