Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:55 AM

బిఆర్ఎస్‌ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి కీలక నేతల చేరిక

బిఆర్ఎస్‌ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి కీలక నేతల చేరిక

బిఆర్ఎస్‌ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి కీలక నేతల చేరిక
January 17, 2026 06:00 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

భువనగిరి మండల పరిధిలోని బి.ఎన్.తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి,గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకటరెడ్డి తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ చేరిక కార్యక్రమం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో,సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో,సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారికి పార్టీలోకి ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కారణంగా బి.ఎన్.తిమ్మాపూర్ గ్రామస్తులు తీవ్రంగా నష్టపోయారని, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. నిర్వాసితులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని,వారికి పూర్తి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెనుకడుగు వేయదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారని నాయకులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News