Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:35 AM

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా గడప గడపకు ప్రచారం

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా గడప గడపకు ప్రచారం

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా గడప గడపకు ప్రచారం
03-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్ గోమారి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా వార్డు గులాబీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తూ.. గడప గడపకు తిరుగుతూ...ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో మాట్లాడుతూ... ముస్తాల హేమలత ఆనంద్ నిత్యం ప్రజల మధ్యనే ఉండి ప్రతి సమస్యపై స్పందించి అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఒక్కసారి ఆలోచించండి మీరు దీవించి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకె వేసి వార్డు కౌన్సిలర్ గా గెలిపించగలరని వార్డు ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు ముస్తాల ఆనంద్,కమిటీ సభ్యులు చంద్రగిరి వెంకటేష్,కానుకుంట్ల కుమార్,పార్టీ సీనియర్ కార్యకర్తలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా గడప గడపకు ప్రచారం

Article Image

భువనగిరి పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్ గోమారి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా వార్డు గులాబీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తూ.. గడప గడపకు తిరుగుతూ...ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో మాట్లాడుతూ... ముస్తాల హేమలత ఆనంద్ నిత్యం ప్రజల మధ్యనే ఉండి ప్రతి సమస్యపై స్పందించి అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఒక్కసారి ఆలోచించండి మీరు దీవించి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకె వేసి వార్డు కౌన్సిలర్ గా గెలిపించగలరని వార్డు ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు ముస్తాల ఆనంద్,కమిటీ సభ్యులు చంద్రగిరి వెంకటేష్,కానుకుంట్ల కుమార్,పార్టీ సీనియర్ కార్యకర్తలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News