Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:12 PM

బిఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి ఇంటింటి ప్రచారం

బిఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి ఇంటింటి ప్రచారం

బిఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి ఇంటింటి ప్రచారం
February 06, 2026 03:26 PM 258 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 14వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి ఇంటింటి ప్రచారం తమకు ఓటు వేయవలసిందిగా కోరారు. చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు చేయటం లేదని తిరిగి తెలంగాణలో వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతల మహిపాల్ రెడ్డి, బోరం ప్రకాష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, లంకల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నార

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News