PRINT TIME: July 10, 2026 11:12 PM
బిఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి ఇంటింటి ప్రచారం
బిఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి ఇంటింటి ప్రచారం
February 06, 2026 03:26 PM
258 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 14వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి ఇంటింటి ప్రచారం తమకు ఓటు వేయవలసిందిగా కోరారు. చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు చేయటం లేదని తిరిగి తెలంగాణలో వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతల మహిపాల్ రెడ్డి, బోరం ప్రకాష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, లంకల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నార















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి