Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:56 PM

బిఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి ఇంటింటి ప్రచారం

బిఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి ఇంటింటి ప్రచారం

బిఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి ఇంటింటి ప్రచారం
February 06, 2026 03:26 PM 252 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 14వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి ఇంటింటి ప్రచారం తమకు ఓటు వేయవలసిందిగా కోరారు. చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు చేయటం లేదని తిరిగి తెలంగాణలో వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతల మహిపాల్ రెడ్డి, బోరం ప్రకాష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, లంకల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నార

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News