Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:01 PM

భువనగిరిలో కౌన్సిలర్ల శిక్షణ శిబిరం… చౌటుప్పల్ కౌన్సిలర్ల హాజరు

భువనగిరిలో కౌన్సిలర్ల శిక్షణ శిబిరం… చౌటుప్పల్ కౌన్సిలర్ల హాజరు

భువనగిరిలో కౌన్సిలర్ల శిక్షణ శిబిరం… చౌటుప్పల్ కౌన్సిలర్ల హాజరు
March 12, 2026 07:09 PM 262 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు మున్సిపల్ పాలనపై అవగాహన

భువనగిరిలో నిర్వహించిన నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్ల శిక్షణ శిబిరంలో చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన పలువార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మున్సిపల్ పాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అధికారుల ద్వారా అవగాహన కల్పించారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర, మున్సిపల్ నిధుల వినియోగం, పారిశుద్ధ్యం, పట్టణ అభివృద్ధి వంటి విషయాలపై వివరించారు. ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్న చౌటుప్పల్ కౌన్సిలర్లు తమ వార్డుల అభివృద్ధికి ఈ అవగాహన ఉపయోగపడుతుందని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News