భువనగిరి పట్టణంలో ఘనంగా ఛత్రపతి శివజి మహారాజ్ జయంతి వేడుకలు భారీ జనసంద్రోహంగ శివాజీ మహారాజ్ ర్యాలీ...
భువనగిరి పట్టణంలో ఘనంగా ఛత్రపతి శివజి మహారాజ్ జయంతి వేడుకలు భారీ జనసంద్రోహంగ శివాజీ మహారాజ్ ర్యాలీ...
Sthanikam District Staff Reporter
హిందూ వాహిని యాదాద్రి భువనగిరి జిల్లా మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి పురస్కరించుకొని శోభాయాత్ర స్థానిక హనుమాన్ వాడ నుండి ప్రారంభం అయ్యి భువనగిరి పుర వీధుల్లో తిరుగుతూ నల్లగొండ చౌరస్తా శివాజీ విగ్రహం వరకు శోభాయాత్ర నిర్వహించడం జరిగింది.ఈ యొక్క శోభాయాత్రకు ముఖ్య వక్త గా హిందూ వాహిని తెలంగాణ ప్రాంత కమిటీ సభ్యులు హయత్నగర్ శ్రీనివాస్ మరియు ముఖ్య అతిథిగా భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు కడారి శివ యాదవ్,పట్టణ అధ్యక్షులు ఉదరి రాంరాజ్,బెల్లంకొండ చందు,రామగోని భాను,కందారి శ్రీధర్,పంచేదుల్ల భరత్,రావుల మహేష్,ఉడుతల భరత్,పవన్,ప్రణీత్,సాయి గణేష్,మరియు వివిధ క్షేత్ర కార్యకర్తలు మరియు వివిధ పార్టీల నాయకులు,పురప్రముకులు, యువజన సంఘాల నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి