Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:27 AM

భువనగిరి మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం

భువనగిరి మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం

భువనగిరి మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం
17-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

35వార్డు కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా,

29వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా 35వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ భువనగిరి మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించగా, 29వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి మంజుల వెంకటేష్ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.పలువురు ప్రజాప్రతినిధులు,అధికారులు,పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు హాజరై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్,వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ తంగాళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ మాట్లాడుతూ... పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు కూడా పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా కొత్త పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆకాంక్షించారు.

Sthanikam

భువనగిరి మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం

Article Image

35వార్డు కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా,

29వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా 35వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ భువనగిరి మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించగా, 29వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి మంజుల వెంకటేష్ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.పలువురు ప్రజాప్రతినిధులు,అధికారులు,పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు హాజరై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్,వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ తంగాళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ మాట్లాడుతూ... పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు కూడా పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా కొత్త పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News