Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:35 AM

భువనగిరి మున్సిపల్ నూతన చైర్మన్‌గా ఎన్నికైన తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్‌కు శబరి నగర్ అయ్యప్ప దేవాలయంలో ఘన సన్మానం

భువనగిరి మున్సిపల్ నూతన చైర్మన్‌గా ఎన్నికైన తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్‌కు శబరి నగర్ అయ్యప్ప దేవాలయంలో ఘన సన్మానం

భువనగిరి మున్సిపల్ నూతన చైర్మన్‌గా ఎన్నికైన తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్‌కు శబరి నగర్ అయ్యప్ప దేవాలయంలో ఘన సన్మానం
24-02-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి టౌన్: భువనగిరి పట్టణంలోని శబరి నగర్ లో ఉన్న శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. భువనగిరి 35వ వార్డు కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ భువనగిరి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చిరు సన్మానం మరియు వేద ఆశీర్వచనం కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అయిత రాములు,అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు గాదె శ్రీనివాస్ తదితరులు శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. ఆమె భువనగిరి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ వేద పండితులు ఆశీర్వచనం అందించారు.

కార్యక్రమంలో సభ్యులు మంచాల ఋషికేష్,చీకటిమల్ల రాములు,పోకుల సోమన్న,సుగ్గుల చంద్రశేఖర్, మాజీ చైర్మన్ మంచాల ప్రభాకర్, ఆలయ ప్రధాన అర్చకులు నరేందర్ శర్మ మరియు ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ,తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భువనగిరి పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది.

Sthanikam

భువనగిరి మున్సిపల్ నూతన చైర్మన్‌గా ఎన్నికైన తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్‌కు శబరి నగర్ అయ్యప్ప దేవాలయంలో ఘన సన్మానం

Article Image

భువనగిరి టౌన్: భువనగిరి పట్టణంలోని శబరి నగర్ లో ఉన్న శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. భువనగిరి 35వ వార్డు కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ భువనగిరి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చిరు సన్మానం మరియు వేద ఆశీర్వచనం కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అయిత రాములు,అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు గాదె శ్రీనివాస్ తదితరులు శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. ఆమె భువనగిరి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ వేద పండితులు ఆశీర్వచనం అందించారు.

కార్యక్రమంలో సభ్యులు మంచాల ఋషికేష్,చీకటిమల్ల రాములు,పోకుల సోమన్న,సుగ్గుల చంద్రశేఖర్, మాజీ చైర్మన్ మంచాల ప్రభాకర్, ఆలయ ప్రధాన అర్చకులు నరేందర్ శర్మ మరియు ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ,తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భువనగిరి పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News