Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:58 PM

భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్‌కు “విశ్వ సేవా రత్న” బిరుదు ప్రదానం

భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్‌కు “విశ్వ సేవా రత్న” బిరుదు ప్రదానం

భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్‌కు “విశ్వ సేవా రత్న” బిరుదు ప్రదానం
April 01, 2026 07:51 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

రాష్ట్ర విశ్వకర్మల సంఘం ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ ను ఘనంగా సంమ్మనించారు.

విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో శ్రీ పరభవ నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా విద్య,వైద్యం,కళ,సాహిత్యం మరియు సేవారంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఉగాది పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం స్థానిక రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రహ్మశ్రీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి,బ్రహ్మశ్రీ ఎమ్మెల్సీ డాక్టర్ దాసో శ్రావణ్,జాతీయ బీసీ కమిషన్ సభ్యులు బ్రహ్మశ్రీ తల్లోజు ఆచారి,జోగులాంబ జిల్లా కలెక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన విశ్వకర్మలు వివిధ రంగాల్లో అందిస్తున్న సేవలను అభినందించారు.యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో ఇటీవల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ కి సుదీర్ఘకాలంగా ప్రజా సేవలందించినందుకు గాను ఉగాది పురస్కారాల ప్రధానోత్సవంలో భాగంగా “విశ్వ సేవా రత్న”బిరుదు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర విశ్వకర్మల సంఘం ఆధ్వర్యంలో ఆమెను ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News