Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గంజాయితో ఐదుగురు అరెస్ట్ భూ వివాదాలకు చెక్… భూభారతి పోర్టల్‌కు శ్రీకారం “టికెట్ ఉంటే సీటు తప్పనిసరి… ఇది ప్రతి పౌరుని హక్కు!” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 09:32 PM

భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్‌కు “విశ్వ సేవా రత్న” బిరుదు ప్రదానం

భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్‌కు “విశ్వ సేవా రత్న” బిరుదు ప్రదానం

భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్‌కు “విశ్వ సేవా రత్న” బిరుదు ప్రదానం
April 01, 2026 07:51 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

రాష్ట్ర విశ్వకర్మల సంఘం ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ ను ఘనంగా సంమ్మనించారు.

విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో శ్రీ పరభవ నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా విద్య,వైద్యం,కళ,సాహిత్యం మరియు సేవారంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఉగాది పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం స్థానిక రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రహ్మశ్రీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి,బ్రహ్మశ్రీ ఎమ్మెల్సీ డాక్టర్ దాసో శ్రావణ్,జాతీయ బీసీ కమిషన్ సభ్యులు బ్రహ్మశ్రీ తల్లోజు ఆచారి,జోగులాంబ జిల్లా కలెక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన విశ్వకర్మలు వివిధ రంగాల్లో అందిస్తున్న సేవలను అభినందించారు.యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో ఇటీవల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ కి సుదీర్ఘకాలంగా ప్రజా సేవలందించినందుకు గాను ఉగాది పురస్కారాల ప్రధానోత్సవంలో భాగంగా “విశ్వ సేవా రత్న”బిరుదు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర విశ్వకర్మల సంఘం ఆధ్వర్యంలో ఆమెను ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News