Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:35 AM

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,మర్యాదపూర్వకంగా కలిసిన భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,మర్యాదపూర్వకంగా కలిసిన భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,మర్యాదపూర్వకంగా కలిసిన భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్
18-02-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

హైదరాబాద్‌లోని వారి నివాసంలో బుధవారం రోజు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు కీర్తి రెడ్డిలను భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి పూల బొకే అందజేశారు.ఈ సందర్భంగా భువనగిరి పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులు,ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన వంటి విషయాలపై సమగ్రంగా మాట్లాడారు. భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన చైర్‌పర్సన్,పట్టణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.

Sthanikam

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,మర్యాదపూర్వకంగా కలిసిన భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్

Article Image

హైదరాబాద్‌లోని వారి నివాసంలో బుధవారం రోజు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు కీర్తి రెడ్డిలను భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి పూల బొకే అందజేశారు.ఈ సందర్భంగా భువనగిరి పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులు,ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన వంటి విషయాలపై సమగ్రంగా మాట్లాడారు. భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన చైర్‌పర్సన్,పట్టణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News