PRINT TIME: May 26, 2026 04:33 PM
భూపతి రామయ్య పదవదిన కార్యక్రమంలో డాక్టర్ అశోక్
భూపతి రామయ్య పదవదిన కార్యక్రమంలో డాక్టర్ అశోక్
May 17, 2026 08:34 PM
161 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
జనగామ : మన ప్రజా అక్షరం చీఫ్ ఎడిటర్ భూపతి శ్రీనివాస్ తండ్రి భూపతి రామయ్య పదవదిన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ నకిరేకంటి అశోక్ హాజరై భూపతి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి ధైర్యం చెప్పి, అన్ని విధాలా అండగా ఉంటానని తెలిపారు.
కార్యక్రమంలో ప్రజా అక్షరం జనగామ రిపోర్టర్ పాండు, కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి