Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:22 PM

భూచెర్ల–నాగిరెడ్డిపల్లి బీటీ రోడ్ నిర్మాణం పరిశీలన

భూచెర్ల–నాగిరెడ్డిపల్లి బీటీ రోడ్ నిర్మాణం పరిశీలన

భూచెర్ల–నాగిరెడ్డిపల్లి బీటీ రోడ్ నిర్మాణం పరిశీలన
February 24, 2026 08:58 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా, రొద్దం మండలం: భూచెర్ల గ్రామం నుంచి నాగిరెడ్డిపల్లి గ్రామానికి నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను రొద్దం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించారు.

2024 సర్వత్రిక ఎన్నికల ప్రచారంలో, పెనుకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సవితమ్మ

భూచెర్ల మరియు నాగిరెడ్డిపల్లి గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు తారు రోడ్డు అవసరమని తెలియజేశారు. ఆమె స్పందిస్తూ, ఎన్నికల అనంతరం రోడ్డు నిర్మించి ప్రజల కష్టాలను తీర్చుతానని హామీ ఇచ్చారు.

ఎన్నికల అనంతరం, సవితమ్మ ఆర్@బీ అధికారులతో సమీక్ష జరుపుతూ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు, మండల టీడీపీ నాయకులు రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రాబోయే రోజులలో రోడ్డు పూర్తి చేసి, గ్రామస్థులకు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News