Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:07 PM

భూచెర్ల–నాగిరెడ్డిపల్లి బీటీ రోడ్ నిర్మాణం పరిశీలన

భూచెర్ల–నాగిరెడ్డిపల్లి బీటీ రోడ్ నిర్మాణం పరిశీలన

భూచెర్ల–నాగిరెడ్డిపల్లి బీటీ రోడ్ నిర్మాణం పరిశీలన
February 24, 2026 08:58 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా, రొద్దం మండలం: భూచెర్ల గ్రామం నుంచి నాగిరెడ్డిపల్లి గ్రామానికి నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను రొద్దం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించారు.

2024 సర్వత్రిక ఎన్నికల ప్రచారంలో, పెనుకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సవితమ్మ

భూచెర్ల మరియు నాగిరెడ్డిపల్లి గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు తారు రోడ్డు అవసరమని తెలియజేశారు. ఆమె స్పందిస్తూ, ఎన్నికల అనంతరం రోడ్డు నిర్మించి ప్రజల కష్టాలను తీర్చుతానని హామీ ఇచ్చారు.

ఎన్నికల అనంతరం, సవితమ్మ ఆర్@బీ అధికారులతో సమీక్ష జరుపుతూ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు, మండల టీడీపీ నాయకులు రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రాబోయే రోజులలో రోడ్డు పూర్తి చేసి, గ్రామస్థులకు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News