Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:09 AM

భోగి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

భోగి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

భోగి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ
14-01-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీ పట్టణంలో భోగి పండుగను పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవాన్ని దాతలైన గోస్కొండ మల్లయ్య మరియు గోస్కొండ నవీన్ స్మారకార్థంగా ఏర్పాటు చేశారు.

విజేతలకు అందించిన బహుమతులను గోస్కొండ శ్రీనివాస్ స్పాన్సర్ చేయగా, పోలేపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు.

ఈ టోర్నమెంట్‌లో కుక్కల టిల్లు టీమ్ ప్రథమ బహుమతిని, పాల వేణు టీమ్ ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నాయి. విజేతలకు మెడల్స్, షీల్డ్స్ అందజేశారు. మొదటి విజేత టీమ్ కెప్టెన్ కుక్కల టిల్లు మరియు ఆయన టీమ్ సభ్యులను ముఖ్య అతిథులు అభినందించారు.

ఈ సందర్భంగా పోలేపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ యువత క్రీడలతో పాటు చదువుల్లో కూడా రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడలు క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో బోడ శ్రీనివాస్, దేశపాక రాజేష్, పోకల మహేష్, పాల బాలకృష్ణ, జిట్టా స్వామి, పాల శివ, పాల యాదయ్య, బోడ రాకేష్, పాల నవీన్ తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

భోగి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీ పట్టణంలో భోగి పండుగను పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవాన్ని దాతలైన గోస్కొండ మల్లయ్య మరియు గోస్కొండ నవీన్ స్మారకార్థంగా ఏర్పాటు చేశారు.

విజేతలకు అందించిన బహుమతులను గోస్కొండ శ్రీనివాస్ స్పాన్సర్ చేయగా, పోలేపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు.

ఈ టోర్నమెంట్‌లో కుక్కల టిల్లు టీమ్ ప్రథమ బహుమతిని, పాల వేణు టీమ్ ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నాయి. విజేతలకు మెడల్స్, షీల్డ్స్ అందజేశారు. మొదటి విజేత టీమ్ కెప్టెన్ కుక్కల టిల్లు మరియు ఆయన టీమ్ సభ్యులను ముఖ్య అతిథులు అభినందించారు.

ఈ సందర్భంగా పోలేపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ యువత క్రీడలతో పాటు చదువుల్లో కూడా రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడలు క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో బోడ శ్రీనివాస్, దేశపాక రాజేష్, పోకల మహేష్, పాల బాలకృష్ణ, జిట్టా స్వామి, పాల శివ, పాల యాదయ్య, బోడ రాకేష్, పాల నవీన్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News