Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:35 PM

భువనగిరి‌లో శ్రీ సత్య సాయి బాబా దివ్య రథోత్సవ యాత్ర ఘన స్వాగతం

భువనగిరి‌లో శ్రీ సత్య సాయి బాబా దివ్య రథోత్సవ యాత్ర ఘన స్వాగతం

భువనగిరి‌లో శ్రీ సత్య సాయి బాబా దివ్య రథోత్సవ యాత్ర ఘన స్వాగతం
December 27, 2025 06:38 PM 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరిలో దివ్య రథోత్సవ యాత్రకు ఘన స్వాగతం

స్థానికం ప్రతినిధి

భువనగిరి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ముగించుకుని ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తి నుండి బయలుదేరిన "శ్రీ సత్య సాయి బాబా ప్రేమ వాహిని దివ్య రథోత్సవ యాత్ర" సోమవారం భువనగిరి జిల్లా కేంద్రానికి చేరుతుంది. భువనగిరి సత్యసాయి సేవ సమితి శనివారం ఒక ప్రకటనలో యాత్రను ఘనంగా స్వాగతించాలని అభ్యర్థించారు.

నిర్వాహకుల ప్రకారం, రథయాత్ర సాయిబాబా మందిరం నుండి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ చౌరస్తా చేరుకుంటుంది. భగవాన్ సత్యసాయి బాబా బోధించిన ప్రేమ, సేవ, ఐక్యత సోదర భావాన్ని పంచుకునే లక్ష్యంతో పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాలవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News