Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:00 AM

భువనగిరి‌లో శ్రీ సత్య సాయి బాబా దివ్య రథోత్సవ యాత్ర ఘన స్వాగతం

భువనగిరి‌లో శ్రీ సత్య సాయి బాబా దివ్య రథోత్సవ యాత్ర ఘన స్వాగతం

భువనగిరి‌లో శ్రీ సత్య సాయి బాబా దివ్య రథోత్సవ యాత్ర ఘన స్వాగతం
December 27, 2025 06:38 PM 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరిలో దివ్య రథోత్సవ యాత్రకు ఘన స్వాగతం

స్థానికం ప్రతినిధి

భువనగిరి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ముగించుకుని ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తి నుండి బయలుదేరిన "శ్రీ సత్య సాయి బాబా ప్రేమ వాహిని దివ్య రథోత్సవ యాత్ర" సోమవారం భువనగిరి జిల్లా కేంద్రానికి చేరుతుంది. భువనగిరి సత్యసాయి సేవ సమితి శనివారం ఒక ప్రకటనలో యాత్రను ఘనంగా స్వాగతించాలని అభ్యర్థించారు.

నిర్వాహకుల ప్రకారం, రథయాత్ర సాయిబాబా మందిరం నుండి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ చౌరస్తా చేరుకుంటుంది. భగవాన్ సత్యసాయి బాబా బోధించిన ప్రేమ, సేవ, ఐక్యత సోదర భావాన్ని పంచుకునే లక్ష్యంతో పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాలవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News