Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:52 AM

భువనగిరి‌లో శ్రీ సత్య సాయి బాబా దివ్య రథోత్సవ యాత్ర ఘన స్వాగతం

భువనగిరి‌లో శ్రీ సత్య సాయి బాబా దివ్య రథోత్సవ యాత్ర ఘన స్వాగతం

భువనగిరి‌లో శ్రీ సత్య సాయి బాబా దివ్య రథోత్సవ యాత్ర ఘన స్వాగతం
27-12-2025 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరిలో దివ్య రథోత్సవ యాత్రకు ఘన స్వాగతం

స్థానికం ప్రతినిధి

భువనగిరి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ముగించుకుని ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తి నుండి బయలుదేరిన "శ్రీ సత్య సాయి బాబా ప్రేమ వాహిని దివ్య రథోత్సవ యాత్ర" సోమవారం భువనగిరి జిల్లా కేంద్రానికి చేరుతుంది. భువనగిరి సత్యసాయి సేవ సమితి శనివారం ఒక ప్రకటనలో యాత్రను ఘనంగా స్వాగతించాలని అభ్యర్థించారు.

నిర్వాహకుల ప్రకారం, రథయాత్ర సాయిబాబా మందిరం నుండి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ చౌరస్తా చేరుకుంటుంది. భగవాన్ సత్యసాయి బాబా బోధించిన ప్రేమ, సేవ, ఐక్యత సోదర భావాన్ని పంచుకునే లక్ష్యంతో పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాలవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Sthanikam

భువనగిరి‌లో శ్రీ సత్య సాయి బాబా దివ్య రథోత్సవ యాత్ర ఘన స్వాగతం

Article Image

భువనగిరిలో దివ్య రథోత్సవ యాత్రకు ఘన స్వాగతం

స్థానికం ప్రతినిధి

భువనగిరి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ముగించుకుని ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తి నుండి బయలుదేరిన "శ్రీ సత్య సాయి బాబా ప్రేమ వాహిని దివ్య రథోత్సవ యాత్ర" సోమవారం భువనగిరి జిల్లా కేంద్రానికి చేరుతుంది. భువనగిరి సత్యసాయి సేవ సమితి శనివారం ఒక ప్రకటనలో యాత్రను ఘనంగా స్వాగతించాలని అభ్యర్థించారు.

నిర్వాహకుల ప్రకారం, రథయాత్ర సాయిబాబా మందిరం నుండి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ చౌరస్తా చేరుకుంటుంది. భగవాన్ సత్యసాయి బాబా బోధించిన ప్రేమ, సేవ, ఐక్యత సోదర భావాన్ని పంచుకునే లక్ష్యంతో పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాలవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News