Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:10 AM

భారత గడ్డపై సీపీఐకి వందేళ్లు పోరాటాలే పార్టీ చరిత్ర: యానాల దామోదర్ రెడ్డి

భారత గడ్డపై సీపీఐకి వందేళ్లు పోరాటాలే పార్టీ చరిత్ర: యానాల దామోదర్ రెడ్డి

భారత గడ్డపై సీపీఐకి వందేళ్లు పోరాటాలే పార్టీ చరిత్ర: యానాల దామోదర్ రెడ్డి
January 06, 2026 02:32 PM 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్న పేట స్థానికం ప్రతినిధి
రామన్నపేట: భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావానికి వందేళ్లు పూర్తయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలో జరిగిన సీపీఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1925 డిసెంబర్ 26న సీపీఐ అవతరించిందని, స్వాతంత్ర్య పోరాటంలో రాజీలేని ఉద్యమాలు చేసిన పార్టీగా చరిత్రలో నిలిచిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా భూస్వామ్య నిర్మూలన, వెట్టి చాకిరి విముక్తి సాధ్యమైందని చెప్పారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో కార్పొరేట్లకు మేలు చేస్తోందని విమర్శించారు. సీపీఐ శతజయంతి సందర్భంగా ఖమ్మంలో జరిగే బహిరంగ సభ మార్పుకు సంకేతమవుతుందని తెలిపారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News