Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:17 AM

భారత గడ్డపై సీపీఐకి వందేళ్లు పోరాటాలే పార్టీ చరిత్ర: యానాల దామోదర్ రెడ్డి

భారత గడ్డపై సీపీఐకి వందేళ్లు పోరాటాలే పార్టీ చరిత్ర: యానాల దామోదర్ రెడ్డి

భారత గడ్డపై సీపీఐకి వందేళ్లు పోరాటాలే పార్టీ చరిత్ర: యానాల దామోదర్ రెడ్డి
06-01-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్న పేట స్థానికం ప్రతినిధి
రామన్నపేట: భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావానికి వందేళ్లు పూర్తయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలో జరిగిన సీపీఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1925 డిసెంబర్ 26న సీపీఐ అవతరించిందని, స్వాతంత్ర్య పోరాటంలో రాజీలేని ఉద్యమాలు చేసిన పార్టీగా చరిత్రలో నిలిచిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా భూస్వామ్య నిర్మూలన, వెట్టి చాకిరి విముక్తి సాధ్యమైందని చెప్పారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో కార్పొరేట్లకు మేలు చేస్తోందని విమర్శించారు. సీపీఐ శతజయంతి సందర్భంగా ఖమ్మంలో జరిగే బహిరంగ సభ మార్పుకు సంకేతమవుతుందని తెలిపారు.
Sthanikam

భారత గడ్డపై సీపీఐకి వందేళ్లు పోరాటాలే పార్టీ చరిత్ర: యానాల దామోదర్ రెడ్డి

Article Image
రామన్న పేట స్థానికం ప్రతినిధి
రామన్నపేట: భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావానికి వందేళ్లు పూర్తయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలో జరిగిన సీపీఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1925 డిసెంబర్ 26న సీపీఐ అవతరించిందని, స్వాతంత్ర్య పోరాటంలో రాజీలేని ఉద్యమాలు చేసిన పార్టీగా చరిత్రలో నిలిచిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా భూస్వామ్య నిర్మూలన, వెట్టి చాకిరి విముక్తి సాధ్యమైందని చెప్పారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో కార్పొరేట్లకు మేలు చేస్తోందని విమర్శించారు. సీపీఐ శతజయంతి సందర్భంగా ఖమ్మంలో జరిగే బహిరంగ సభ మార్పుకు సంకేతమవుతుందని తెలిపారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News