బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి
బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి
Harish HS
అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి, మహిళా సాధికారతకు, సామాజిక సమానత్వం కోసం ఫూలే చేసిన పోరాటం మరువలేనిదని
M R P S మాదిగ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు. చింతా బాబు మాదిగ
కోదాడ పట్టణంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రంగా థియేటర్ చౌరస్తాలో ఉన్న విగ్రహానికి పూలమాలల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న M R P S మాదిగ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు. చింతా బాబు మాదిగ మాట్లాడుతూ..ఈ దేశంలో మహాత్మ జ్యోతిరావు పూలే 1848 సంవత్సరములో ఆడపిల్లలు చదువుకోలాలని ఆలోచనతో పాఠశాలలను స్థాపించి వారికి జ్ఞానాన్ని ఇప్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అంతేకాకుండా 1873 సంవత్సరములో ఈ దేశంలోని సమానత్వపు హక్కు కల్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే ఆనాడు బ్రిటిష్ పరిపాలల్లో మహాత్మా విట్టల్ బిరుదులు .ఇచ్చిన ఆ మహానుభావుడు జయంతి పండగ జరుపుకుంటున్నామంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కలిసి ఈ సమాజంలో ఏకతాటిపై ఉండాలని కోరుతున్నాను.. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బచ్చలకూరి నాగరాజ్. బిసి నాయకులు గంధం నరసింహారావు యాదవ్ మాల మహానాడు నాయకులు పి డతల శీను.BC SC .ST. మైనార్టీ నాయకులు. పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి