Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:31 PM

బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి
April 11, 2026 12:54 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి, మహిళా సాధికారతకు, సామాజిక సమానత్వం కోసం ఫూలే చేసిన పోరాటం మరువలేనిదని

M R P S మాదిగ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు. చింతా బాబు మాదిగ


కోదాడ పట్టణంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రంగా థియేటర్ చౌరస్తాలో ఉన్న విగ్రహానికి పూలమాలల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న M R P S మాదిగ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు. చింతా బాబు మాదిగ మాట్లాడుతూ..ఈ దేశంలో మహాత్మ జ్యోతిరావు పూలే 1848 సంవత్సరములో ఆడపిల్లలు చదువుకోలాలని ఆలోచనతో పాఠశాలలను స్థాపించి వారికి జ్ఞానాన్ని ఇప్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అంతేకాకుండా 1873 సంవత్సరములో ఈ దేశంలోని సమానత్వపు హక్కు కల్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే ఆనాడు బ్రిటిష్ పరిపాలల్లో మహాత్మా విట్టల్ బిరుదులు .ఇచ్చిన ఆ మహానుభావుడు జయంతి పండగ జరుపుకుంటున్నామంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కలిసి ఈ సమాజంలో ఏకతాటిపై ఉండాలని కోరుతున్నాను.. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బచ్చలకూరి నాగరాజ్. బిసి నాయకులు గంధం నరసింహారావు యాదవ్ మాల మహానాడు నాయకులు పి డతల శీను.BC SC .ST. మైనార్టీ నాయకులు. పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News