Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:23 AM

బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి
11-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి, మహిళా సాధికారతకు, సామాజిక సమానత్వం కోసం ఫూలే చేసిన పోరాటం మరువలేనిదని

M R P S మాదిగ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు. చింతా బాబు మాదిగ


కోదాడ పట్టణంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రంగా థియేటర్ చౌరస్తాలో ఉన్న విగ్రహానికి పూలమాలల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న M R P S మాదిగ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు. చింతా బాబు మాదిగ మాట్లాడుతూ..ఈ దేశంలో మహాత్మ జ్యోతిరావు పూలే 1848 సంవత్సరములో ఆడపిల్లలు చదువుకోలాలని ఆలోచనతో పాఠశాలలను స్థాపించి వారికి జ్ఞానాన్ని ఇప్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అంతేకాకుండా 1873 సంవత్సరములో ఈ దేశంలోని సమానత్వపు హక్కు కల్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే ఆనాడు బ్రిటిష్ పరిపాలల్లో మహాత్మా విట్టల్ బిరుదులు .ఇచ్చిన ఆ మహానుభావుడు జయంతి పండగ జరుపుకుంటున్నామంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కలిసి ఈ సమాజంలో ఏకతాటిపై ఉండాలని కోరుతున్నాను.. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బచ్చలకూరి నాగరాజ్. బిసి నాయకులు గంధం నరసింహారావు యాదవ్ మాల మహానాడు నాయకులు పి డతల శీను.BC SC .ST. మైనార్టీ నాయకులు. పాల్గొన్నారు.

Sthanikam

బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

Article Image

అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి, మహిళా సాధికారతకు, సామాజిక సమానత్వం కోసం ఫూలే చేసిన పోరాటం మరువలేనిదని

M R P S మాదిగ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు. చింతా బాబు మాదిగ


కోదాడ పట్టణంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రంగా థియేటర్ చౌరస్తాలో ఉన్న విగ్రహానికి పూలమాలల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న M R P S మాదిగ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు. చింతా బాబు మాదిగ మాట్లాడుతూ..ఈ దేశంలో మహాత్మ జ్యోతిరావు పూలే 1848 సంవత్సరములో ఆడపిల్లలు చదువుకోలాలని ఆలోచనతో పాఠశాలలను స్థాపించి వారికి జ్ఞానాన్ని ఇప్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అంతేకాకుండా 1873 సంవత్సరములో ఈ దేశంలోని సమానత్వపు హక్కు కల్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే ఆనాడు బ్రిటిష్ పరిపాలల్లో మహాత్మా విట్టల్ బిరుదులు .ఇచ్చిన ఆ మహానుభావుడు జయంతి పండగ జరుపుకుంటున్నామంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కలిసి ఈ సమాజంలో ఏకతాటిపై ఉండాలని కోరుతున్నాను.. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బచ్చలకూరి నాగరాజ్. బిసి నాయకులు గంధం నరసింహారావు యాదవ్ మాల మహానాడు నాయకులు పి డతల శీను.BC SC .ST. మైనార్టీ నాయకులు. పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News