Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:54 PM

బీమ్రా గ్రామంలో అఖండ హరినామ సప్తహ కార్యక్రమంలో పాల్గొన్న జీఎంఆర్ మచ్చేందర్

బీమ్రా గ్రామంలో అఖండ హరినామ సప్తహ కార్యక్రమంలో పాల్గొన్న జీఎంఆర్ మచ్చేందర్

బీమ్రా గ్రామంలో అఖండ హరినామ సప్తహ కార్యక్రమంలో పాల్గొన్న జీఎంఆర్ మచ్చేందర్
January 30, 2026 08:40 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి

కంగ్టి మండలం బీమ్రా గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్న అఖండ హరినామ సప్తహ కార్యక్రమానికి జి ఎం ఆర్ ఫౌండేషన్ చైర్మన్,భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన జ్ఞానేశ్వర్ మహారాజ్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.హరినామ సంకీర్తనల్లో పాల్గొని భక్తులతో కలిసి భజనలు చేయడం ద్వారా కార్యక్రమానికి ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంచారు. గ్రామాల్లో ఇలాంటి భక్తి కార్యక్రమాలు జరగడం ప్రజల్లో ఐక్యతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని ఆయన తెలిపారు.అనంతరం గ్రామ పెద్దలు మచ్చేందర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నడిమిదొడ్డి బాబు సర్పంచ్,మాజీ సర్పంచ్ బసవరాజు పటేల్, బాన్సువాడ సర్పంచ్ మాణిక్ రెడ్డి, నాగూర్-కె సర్పంచ్ చందు,దామరగిద్ద మాజీ సర్పంచ్ శంకర్ సాగర్, చౌకన్పల్లి మాజీ సర్పంచ్ రఘునాథ్, నాగూర్-కె మాజీ సర్పంచ్ ఈరప్ప,రాములు నాయక్ పాల్గొన్నారు.అలాగే బోరంచ భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు సంగారెడ్డి, అంజి రెడ్డి పటేల్,నర్సప్ప, అనిల్ కుమార్,రామ్తీర్థ్ రవి, విలాస్ రావు పటేల్, గాజుల్పాడ్ సంతోష్,లింగం, నర్సింలు,అశోక్,బాన్సిలాల్, చంద్రకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సప్తహ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News