Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:50 PM

బీజేపీలో చేరిన ప్రముఖ న్యాయవాది సోమశేఖర్

బీజేపీలో చేరిన ప్రముఖ న్యాయవాది సోమశేఖర్

బీజేపీలో చేరిన ప్రముఖ న్యాయవాది సోమశేఖర్
January 30, 2026 08:15 PM 312 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ న్యాయవాది సోమశేఖర్ దేశాభివృద్ధి, రాష్ట్ర పురోగతి లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై నమ్మకం ఉంచి, ఈరోజు అధికారికంగా బీజేపీ లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం విశేషం. న్యాయవాదిగా ప్రజల సమస్యలపై అవగాహన కలిగిన సోమశేఖర్ చేరికతో జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.బీజేపీ విధానాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తనను ఆకర్షించాయని ఈ సందర్భంగా సోమశేఖర్ తెలిపారు. ప్రజల సేవే లక్ష్యంగా, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News