Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు.. 31లోగా దరఖాస్తు చేసుకోవాలి:జిల్లా అదనపు కలెక్టర్ పాండు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:34 PM

బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న 16వ వార్డు ప్రచారం

బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న 16వ వార్డు ప్రచారం

బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న 16వ వార్డు ప్రచారం
04-02-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ తరఫున 16వ వార్డు అభ్యర్థిగా బలపరిచిన బూరిగారి విజయలక్ష్మీ వెంకట్ రెడ్డితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్, మాజీ ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏరోళ్ళ శ్రీనివాస్, పటాన్ చెరు మండల ఇంచార్జ్, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ పాల్గొని ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ కరపత్రాలను అందజేశారు.ప్రజల నుండి మంచి స్పందన లభించగా, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ నాయకులు పిలుపునిచ్చారు.ప్రజల ఆశీర్వాదంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని, బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న 16వ వార్డు ప్రచారం

Article Image

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ తరఫున 16వ వార్డు అభ్యర్థిగా బలపరిచిన బూరిగారి విజయలక్ష్మీ వెంకట్ రెడ్డితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్, మాజీ ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏరోళ్ళ శ్రీనివాస్, పటాన్ చెరు మండల ఇంచార్జ్, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ పాల్గొని ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ కరపత్రాలను అందజేశారు.ప్రజల నుండి మంచి స్పందన లభించగా, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ నాయకులు పిలుపునిచ్చారు.ప్రజల ఆశీర్వాదంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని, బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News