Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:21 PM

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పట్టణ అభివృద్ధి

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పట్టణ అభివృద్ధి

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పట్టణ అభివృద్ధి
February 09, 2026 10:13 AM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే సూర్యాపేట పట్టణం అభివృద్ధి బాట పట్టిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని 31వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొండపల్లి సాగర్ రెడ్డి గెలుపు కోరుతూ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. చేపట్టిన అభివృద్ధి పనులకు గుర్తింపుగా అనేక అవార్డులు కూడా లభించాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తేనే పట్టణ అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News