బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించండి
బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించండి
K.RAVI
మునుగోడు నియోజకవర్గం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇంచార్జి గంగాదేవి రవీందర్
చౌటుప్పల్ పట్టణం లో ప్రతీ ఇంటికి కృష్ణా జలాలు అందించిన అపరభగీరదుడు, భూగర్భ జలాల పెంపుదలకు కృషిచేసి, ఎప్పటికి ఏ రాష్ట్రానికి సాధ్యపడని వేగంతో కేవలం రెండు సంవత్సరాలలోనే జాతీయ హోదా కలిగే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును నిర్మించిన తెలంగాణ ప్రజా బంధవుడు యువతకు భవిష్యత్ ను దృస్ట్యా ప్రాదమికంగా అంతర్జాతీయ పరిశ్రమలను ఆహ్వానించి, పెద్ద రోడ్లను నిర్మించి, మెట్రో నాగరాలలో సాఫ్ట్ వేర్ రంగాలను సైతం అభివృద్ధి చేస్తూ ప్రభుత్వం ను బలోపేతం చేస్తూ యువత ఉపాధికి ప్రణాళిక లు, బంగారు బాటలు వేస్తూనే, 24 గంటల విధ్యుత్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిన తెలంగాణా క్రాంతిజ్యోతి కె సి ఆర్. వారు స్థాపించిన బిఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది తప్ప, కాంగ్రెస్ పార్టీ భూటకపు మాటలతో మాయ మాటలతో గత 60 సంవత్సరాలనుండి మోసం చేస్తూనే ఉన్నదని, రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన అని అమలు సాధ్యం కాని 6 గ్యారంటీలతో కళ్లబొల్లి మాటలతో అభివృద్ధి సాధ్యం కాదు, 11వ తేదీన జరిగే మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ పార్టీ భ్యర్థులకు, బి ఆర్ ఎస్ పార్టీ మద్దతూ ఉన్న అభ్యర్థులకే మీ విలువైన ఓటు వేసి గెలిపించగలరని మునుగోడు నియోజకవర్గం బిఆర్ఎస్ లీగల్ సెల్ ఇంచార్జి గంగాదేవి రవీందర్ ప్రజలను వేడుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి