Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:53 PM

బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించండి

బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించండి

బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించండి
February 09, 2026 04:23 PM 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు నియోజకవర్గం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇంచార్జి గంగాదేవి రవీందర్

చౌటుప్పల్ పట్టణం లో ప్రతీ ఇంటికి కృష్ణా జలాలు అందించిన అపరభగీరదుడు, భూగర్భ జలాల పెంపుదలకు కృషిచేసి, ఎప్పటికి ఏ రాష్ట్రానికి సాధ్యపడని వేగంతో కేవలం రెండు సంవత్సరాలలోనే జాతీయ హోదా కలిగే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును నిర్మించిన తెలంగాణ ప్రజా బంధవుడు యువతకు భవిష్యత్ ను దృస్ట్యా ప్రాదమికంగా అంతర్జాతీయ పరిశ్రమలను ఆహ్వానించి, పెద్ద రోడ్లను నిర్మించి, మెట్రో నాగరాలలో సాఫ్ట్ వేర్ రంగాలను సైతం అభివృద్ధి చేస్తూ ప్రభుత్వం ను బలోపేతం చేస్తూ యువత ఉపాధికి ప్రణాళిక లు, బంగారు బాటలు వేస్తూనే, 24 గంటల విధ్యుత్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిన తెలంగాణా క్రాంతిజ్యోతి కె సి ఆర్. వారు స్థాపించిన బిఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది తప్ప, కాంగ్రెస్ పార్టీ భూటకపు మాటలతో మాయ మాటలతో గత 60 సంవత్సరాలనుండి మోసం చేస్తూనే ఉన్నదని, రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన అని అమలు సాధ్యం కాని 6 గ్యారంటీలతో కళ్లబొల్లి మాటలతో అభివృద్ధి సాధ్యం కాదు, 11వ తేదీన జరిగే మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ పార్టీ భ్యర్థులకు, బి ఆర్ ఎస్ పార్టీ మద్దతూ ఉన్న అభ్యర్థులకే మీ విలువైన ఓటు వేసి గెలిపించగలరని మునుగోడు నియోజకవర్గం బిఆర్ఎస్ లీగల్ సెల్ ఇంచార్జి గంగాదేవి రవీందర్ ప్రజలను వేడుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News