Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:06 PM

బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించండి

బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించండి

బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించండి
February 09, 2026 04:23 PM 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు నియోజకవర్గం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇంచార్జి గంగాదేవి రవీందర్

చౌటుప్పల్ పట్టణం లో ప్రతీ ఇంటికి కృష్ణా జలాలు అందించిన అపరభగీరదుడు, భూగర్భ జలాల పెంపుదలకు కృషిచేసి, ఎప్పటికి ఏ రాష్ట్రానికి సాధ్యపడని వేగంతో కేవలం రెండు సంవత్సరాలలోనే జాతీయ హోదా కలిగే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును నిర్మించిన తెలంగాణ ప్రజా బంధవుడు యువతకు భవిష్యత్ ను దృస్ట్యా ప్రాదమికంగా అంతర్జాతీయ పరిశ్రమలను ఆహ్వానించి, పెద్ద రోడ్లను నిర్మించి, మెట్రో నాగరాలలో సాఫ్ట్ వేర్ రంగాలను సైతం అభివృద్ధి చేస్తూ ప్రభుత్వం ను బలోపేతం చేస్తూ యువత ఉపాధికి ప్రణాళిక లు, బంగారు బాటలు వేస్తూనే, 24 గంటల విధ్యుత్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిన తెలంగాణా క్రాంతిజ్యోతి కె సి ఆర్. వారు స్థాపించిన బిఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది తప్ప, కాంగ్రెస్ పార్టీ భూటకపు మాటలతో మాయ మాటలతో గత 60 సంవత్సరాలనుండి మోసం చేస్తూనే ఉన్నదని, రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన అని అమలు సాధ్యం కాని 6 గ్యారంటీలతో కళ్లబొల్లి మాటలతో అభివృద్ధి సాధ్యం కాదు, 11వ తేదీన జరిగే మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ పార్టీ భ్యర్థులకు, బి ఆర్ ఎస్ పార్టీ మద్దతూ ఉన్న అభ్యర్థులకే మీ విలువైన ఓటు వేసి గెలిపించగలరని మునుగోడు నియోజకవర్గం బిఆర్ఎస్ లీగల్ సెల్ ఇంచార్జి గంగాదేవి రవీందర్ ప్రజలను వేడుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News