బీబీనగర్ లో సంక్రాంతి సంబరాలు
బీబీనగర్ లో సంక్రాంతి సంబరాలు
Ns kumar goud
బిబీనగర్ పట్టణంలో ని గాయత్రీ నగర్ కాలొనీ లో కాలనీ వాసుల ఆధ్వర్యంలొ సంక్రాంతి సంబరాలలో బాగంగా ముగ్గుల పోటిలు నిర్వహించగ ,అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా బీబీనగర్ మాజి ఎంపిపి & జడ్పీటిసీ గోలి ప్రణీత పింగల్ రెడ్డి గారు ,బీబీనగర్ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ గారు హజరైనారు ..ఈ సందర్బంగా వారు మాట్లడుతూ కాలొనీ వాసుల ఐక్యత చుడముచ్చగా ఉందని ,పండగ వాతావరణం ,ముగ్గులపోటీలతో ప్రారంభమైనట్లు ఉందని , మన సంస్కృతి సంప్రదాయాలను సూచించేవిధంగా వేసే ముగ్గులు ,పండుగ ల విశిష్టతలను తెలియసే ముగ్గులు , మహిళలు వారి మానసిక ఉల్లాసం కొరకు ఒక హబిలాగా వేసి ముగ్గులనుండి ,నేడు సామజిక రుగ్మతలను ,సమాజాలను పట్టిపీడించే సమస్యలను ,మరియు సమాజాన్ని మేల్కొలిపే చర్యలను కూడా నేడు మహిళలు ముగ్గుల ద్వారా తెలియజేయటం గొప్ప విశేషం అని కొనియాడారు ..ఈ..విజేతలకు గోలి ప్రణీత పింగల్ రెడ్డి గారు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ..ప్రతి పార్టిసిపెంట్ కి ప్రోత్సహక బహుమతి ఇవ్వడం జరిగింది ..ఈ కార్యక్రమంలో మాజి ఎంపిటీసీ గోలి నరేందర్ రెడ్డి ,జిల్లా నాయకులు కాసుల అంజనేయులు ,వార్డు సభ్యులు ఆకుల రాజ్య లక్ష్మి రవిందర్ ,కాసుల వరలక్ష్మి మహెష్ గౌడ్ ,పంజాల ప్రవీణ్ గౌడ్ ,పాశం కవిత మహిపాల్ ,రొడ్డ యమున ,మంగ అశోక్ ,కట్ట వినోద్ ,సోమ శివ కుమార్ ,నెల్లుట్ల శ్రీశైలం ,పిట్టల శ్యామల శ్రీనివాస్ ,బుర్రి సుదర్శన్ ,,దేవరుప్పల శ్రీదర్ యూత్ కాంగ్రెస్ అద్యక్షులు ఉప్పలంచి శ్రీకాంత్ ,ఆకుల రఘు , కాసుల సాయి గౌడ్ ,పంజాల సదానంద్ గౌడ్ గొలనుకొండ వెంకటేశ్ ,పంజాల వేణు గౌడ్ ,కఎండీ జహంగీరు ,పొట్ట శరత్ ,ఆకుల భరత్ నాని ,నితిన్ తదితరులు పాల్గోన్నారు ..

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి