Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం – మనువాద సిద్ధాంతాన్ని ఎదుర్కొందాం: కోమటిరెడ్డి చంద్రారెడ్డి వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 05:09 PM

నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి
April 12, 2026 03:19 PM 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం నీర్నంల గ్రామానికి చెందిన చిప్పలపల్లి లింగయ్య–సాలమ్మ దంపతుల కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కందిమల్ల గోపాల్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వధూవరులు సుఖసంతోషాలతో జీవితాన్ని ముందుకు సాగించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ ఎంపీటీసీ రామ్, సునీత–శివకుమార్, మాజీ ఉపసర్పంచ్ చల్ల అనిత–సత్యప్రకాశ్, నోముల దశరథ, సామాజిక కార్యకర్త నోముల యాదగిరి, ముత్యాల బిక్షం, నోముల చిరంజీవి, ఆవుల శ్రీధర్, చిప్పలపల్లి జితేందర్, సురేష్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News