Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 04:50 AM

అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యేను ఆహ్వానించిన కమిటీ

అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యేను ఆహ్వానించిన కమిటీ

అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యేను ఆహ్వానించిన కమిటీ
April 12, 2026 03:39 PM 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో జరగనున్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మండల అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బొడ్డు సాలయ్య సురేందర్ రావు ఆధ్వర్యంలో ప్రతినిధులు నకరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం ను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.

ఏప్రిల్ 14న నిర్వహించనున్న అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి రామన్నపేటకు విచ్చేసి పాల్గొనాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉత్తటూరు సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, బొడ్డు వెంకటేశ్వర్లు, బొడ్డు శంకరయ్య, కొమ్ము రామస్వామి, ఊరే శేఖర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News