Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ. వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 08:34 PM

పేదల కష్టాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అండ… 8 మందికి చెక్కుల పంపిణీ.

పేదల కష్టాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అండ… 8 మందికి చెక్కుల పంపిణీ.

పేదల కష్టాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అండ… 8 మందికి చెక్కుల పంపిణీ.
April 12, 2026 06:57 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం లోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన లబ్ధిద్దారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మాజీ ఎంపీపీ పూస బాలమణి–బాలనర్సయ్య అందజేశారు. మొత్తం ఎనిమిది మందికి ఆర్థిక సహాయం అందింది.

ఈ సందర్భంగా శివగల్ల ముత్యాలకు రూ.32,000, పోతరాజు ప్రదీప్‌కు రూ.59,000, బొప్పని సైదులకు రూ.20,000, సింగనబోయిన సునీతకు రూ.10,000, సింగనబోయిన అభిలాష్‌కు రూ.18,000, పబ్బు బాలరాజుకు రూ.60,000, చేర్క హరిబాబుకు రూ.8,500, వేలకుర్తి వినయ్ చారికి రూ.56,000 చొప్పున చెక్కులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కప్పల మంగమ్మ రాజు, సింగనబోయిన బాలరాజు, పంది నాగలక్ష్మి రాజు, రాధారపు మహేష్, నల్ల భాస్కర్, కోల్కులపల్లి అంజయ్య, బందేల కిష్టపార్, కోల్కులపల్లి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News