Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 06:01 AM

పేదల కష్టాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అండ… 8 మందికి చెక్కుల పంపిణీ.

పేదల కష్టాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అండ… 8 మందికి చెక్కుల పంపిణీ.

పేదల కష్టాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అండ… 8 మందికి చెక్కుల పంపిణీ.
April 12, 2026 06:57 PM 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం లోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన లబ్ధిద్దారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మాజీ ఎంపీపీ పూస బాలమణి–బాలనర్సయ్య అందజేశారు. మొత్తం ఎనిమిది మందికి ఆర్థిక సహాయం అందింది.

ఈ సందర్భంగా శివగల్ల ముత్యాలకు రూ.32,000, పోతరాజు ప్రదీప్‌కు రూ.59,000, బొప్పని సైదులకు రూ.20,000, సింగనబోయిన సునీతకు రూ.10,000, సింగనబోయిన అభిలాష్‌కు రూ.18,000, పబ్బు బాలరాజుకు రూ.60,000, చేర్క హరిబాబుకు రూ.8,500, వేలకుర్తి వినయ్ చారికి రూ.56,000 చొప్పున చెక్కులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కప్పల మంగమ్మ రాజు, సింగనబోయిన బాలరాజు, పంది నాగలక్ష్మి రాజు, రాధారపు మహేష్, నల్ల భాస్కర్, కోల్కులపల్లి అంజయ్య, బందేల కిష్టపార్, కోల్కులపల్లి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News