PRINT TIME: April 12, 2026 08:34 PM
పేదల కష్టాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అండ… 8 మందికి చెక్కుల పంపిణీ.
పేదల కష్టాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అండ… 8 మందికి చెక్కుల పంపిణీ.
April 12, 2026 06:57 PM
22 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలం లోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన లబ్ధిద్దారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మాజీ ఎంపీపీ పూస బాలమణి–బాలనర్సయ్య అందజేశారు. మొత్తం ఎనిమిది మందికి ఆర్థిక సహాయం అందింది.
ఈ సందర్భంగా శివగల్ల ముత్యాలకు రూ.32,000, పోతరాజు ప్రదీప్కు రూ.59,000, బొప్పని సైదులకు రూ.20,000, సింగనబోయిన సునీతకు రూ.10,000, సింగనబోయిన అభిలాష్కు రూ.18,000, పబ్బు బాలరాజుకు రూ.60,000, చేర్క హరిబాబుకు రూ.8,500, వేలకుర్తి వినయ్ చారికి రూ.56,000 చొప్పున చెక్కులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కప్పల మంగమ్మ రాజు, సింగనబోయిన బాలరాజు, పంది నాగలక్ష్మి రాజు, రాధారపు మహేష్, నల్ల భాస్కర్, కోల్కులపల్లి అంజయ్య, బందేల కిష్టపార్, కోల్కులపల్లి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి