Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీఆర్‌ఎస్ నేత కందుల నరసింహ తల్లి మృతి… నాయకుల నివాళులు వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 05:49 PM

యాదగిరి స్ఫూర్తి – తరాలకు మార్గదర్శి: ఎమ్మెల్యే వీరేశం

యాదగిరి స్ఫూర్తి – తరాలకు మార్గదర్శి: ఎమ్మెల్యే వీరేశం

యాదగిరి స్ఫూర్తి – తరాలకు మార్గదర్శి: ఎమ్మెల్యే వీరేశం
April 12, 2026 04:11 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని నార్కెట్‌పల్లి మండలం యెల్లరెడ్డిగూడెం గ్రామంలో కామ్రేడ్ కల్లూరి యాదగిరి స్మారక స్తూపం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ, కామ్రేడ్ కల్లూరి యాదగిరి సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజాసేవలో యాదగిరి చూపిన నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా ఉండాలని అన్నారు.సమాజంలో సమానత్వం, సేవాభావం పెంపొందించడంలో యాదగిరి పాత్ర విశేషమని, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News