Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:05 AM

యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి

యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి

యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి
12-04-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రైస్ డిపోను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

యువత, నిరుద్యోగులు కేవలం ఉద్యోగాల కోసమే వేచి చూడకుండా, స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో చింతకింది గణేష్ ఏర్పాటు చేసిన 'శ్రీ లక్ష్మీ గణపతి ఎంటర్ప్రైజెస్' రైస్ డిపోను ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. యువకులు సమయాన్ని వృధా చేసుకోకుండా సొంతంగా వ్యాపార, ఉపాధి రంగాలను ఎంచుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి ద్వారా తాము ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా, మరో నలుగురికి జీవనోపాధి కల్పించే స్థాయికి ఎదగడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం రైస్ డిపో నిర్వాహకులు అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్, షాదీఖానా చైర్మన్ ఎండి కరీం, ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తోర్పునూరి నరసింహ గౌడ్, ఎజాస్ పాషా, వెంకటేష్, సాయి, సంతోష్, బబ్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి

Article Image

రైస్ డిపోను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

యువత, నిరుద్యోగులు కేవలం ఉద్యోగాల కోసమే వేచి చూడకుండా, స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో చింతకింది గణేష్ ఏర్పాటు చేసిన 'శ్రీ లక్ష్మీ గణపతి ఎంటర్ప్రైజెస్' రైస్ డిపోను ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. యువకులు సమయాన్ని వృధా చేసుకోకుండా సొంతంగా వ్యాపార, ఉపాధి రంగాలను ఎంచుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి ద్వారా తాము ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా, మరో నలుగురికి జీవనోపాధి కల్పించే స్థాయికి ఎదగడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం రైస్ డిపో నిర్వాహకులు అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్, షాదీఖానా చైర్మన్ ఎండి కరీం, ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తోర్పునూరి నరసింహ గౌడ్, ఎజాస్ పాషా, వెంకటేష్, సాయి, సంతోష్, బబ్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News