PRINT TIME: April 12, 2026 07:08 PM
టీఆర్ఎస్ నేత కందుల నరసింహ తల్లి మృతి… నాయకుల నివాళులు
టీఆర్ఎస్ నేత కందుల నరసింహ తల్లి మృతి… నాయకుల నివాళులు
April 12, 2026 05:44 PM
20 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ నాయకుడు కందుల నరసింహ తల్లి కందుల పార్వతమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే పార్టీ నాయకులు, స్థానికులు ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ పార్వతమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్, కందుల నరసింహ, కందుల హనుమంతు, విజయ్, కందుల సాయి తదితరులు పాల్గొన్నారు. పార్వతమ్మ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి