Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 06:03 AM

టీఆర్‌ఎస్ నేత కందుల నరసింహ తల్లి మృతి… నాయకుల నివాళులు

టీఆర్‌ఎస్ నేత కందుల నరసింహ తల్లి మృతి… నాయకుల నివాళులు

టీఆర్‌ఎస్ నేత కందుల నరసింహ తల్లి మృతి… నాయకుల నివాళులు
April 12, 2026 05:44 PM 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన టీఆర్‌ఎస్ తెలంగాణ ఉద్యమ నాయకుడు కందుల నరసింహ తల్లి కందుల పార్వతమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే పార్టీ నాయకులు, స్థానికులు ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ పార్వతమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్, కందుల నరసింహ, కందుల హనుమంతు, విజయ్, కందుల సాయి తదితరులు పాల్గొన్నారు. పార్వతమ్మ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News