Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:47 PM

టీఆర్‌ఎస్ నేత కందుల నరసింహ తల్లి మృతి… నాయకుల నివాళులు

టీఆర్‌ఎస్ నేత కందుల నరసింహ తల్లి మృతి… నాయకుల నివాళులు

టీఆర్‌ఎస్ నేత కందుల నరసింహ తల్లి మృతి… నాయకుల నివాళులు
12-04-2026 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన టీఆర్‌ఎస్ తెలంగాణ ఉద్యమ నాయకుడు కందుల నరసింహ తల్లి కందుల పార్వతమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే పార్టీ నాయకులు, స్థానికులు ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ పార్వతమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్, కందుల నరసింహ, కందుల హనుమంతు, విజయ్, కందుల సాయి తదితరులు పాల్గొన్నారు. పార్వతమ్మ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Sthanikam

టీఆర్‌ఎస్ నేత కందుల నరసింహ తల్లి మృతి… నాయకుల నివాళులు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన టీఆర్‌ఎస్ తెలంగాణ ఉద్యమ నాయకుడు కందుల నరసింహ తల్లి కందుల పార్వతమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే పార్టీ నాయకులు, స్థానికులు ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ పార్వతమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్, కందుల నరసింహ, కందుల హనుమంతు, విజయ్, కందుల సాయి తదితరులు పాల్గొన్నారు. పార్వతమ్మ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News