Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పేదల కష్టాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అండ… 8 మందికి చెక్కుల పంపిణీ. వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 07:08 PM

టీఆర్‌ఎస్ నేత కందుల నరసింహ తల్లి మృతి… నాయకుల నివాళులు

టీఆర్‌ఎస్ నేత కందుల నరసింహ తల్లి మృతి… నాయకుల నివాళులు

టీఆర్‌ఎస్ నేత కందుల నరసింహ తల్లి మృతి… నాయకుల నివాళులు
April 12, 2026 05:44 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన టీఆర్‌ఎస్ తెలంగాణ ఉద్యమ నాయకుడు కందుల నరసింహ తల్లి కందుల పార్వతమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే పార్టీ నాయకులు, స్థానికులు ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ పార్వతమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్, కందుల నరసింహ, కందుల హనుమంతు, విజయ్, కందుల సాయి తదితరులు పాల్గొన్నారు. పార్వతమ్మ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News