Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:20 AM

బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా సాగునీటి విడుదలచేసిన ఎమ్మెల్యే మందుల సామెల్ సాగునీటి విడుదలతో ఆనందంలో రైతన్నలు

బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా సాగునీటి విడుదలచేసిన ఎమ్మెల్యే మందుల సామెల్ సాగునీటి విడుదలతో ఆనందంలో రైతన్నలు

బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా సాగునీటి విడుదలచేసిన ఎమ్మెల్యే మందుల సామెల్  సాగునీటి విడుదలతో  ఆనందంలో రైతన్నలు
07-01-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని పంటలకు జీవం పోసేలా బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా ఎస్సారెస్పీ కాలువ నుంచి పంట పొలాలకు బుధవారం ఎమ్మెల్యే మందుల సామేలు సాగు నీటిని అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, చివరి ఎకరం వరకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి విడుదలతో నియోజకవర్గ రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. సాగునీరు అందడంతో పంటలపై ఆశలు పెరిగాయని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా సాగునీటి విడుదలచేసిన ఎమ్మెల్యే మందుల సామెల్ సాగునీటి విడుదలతో ఆనందంలో రైతన్నలు

Article Image

తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని పంటలకు జీవం పోసేలా బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా ఎస్సారెస్పీ కాలువ నుంచి పంట పొలాలకు బుధవారం ఎమ్మెల్యే మందుల సామేలు సాగు నీటిని అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, చివరి ఎకరం వరకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి విడుదలతో నియోజకవర్గ రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. సాగునీరు అందడంతో పంటలపై ఆశలు పెరిగాయని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News