Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 05:07 AM

బోరంచ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేసిన అన్ష్ ఫౌండేషన్

బోరంచ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేసిన అన్ష్ ఫౌండేషన్

బోరంచ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేసిన అన్ష్ ఫౌండేషన్
December 30, 2025 01:15 PM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆన్ష్ ఫౌండేషన్ (పుస్తకాలు) ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులందరికీ నోట్‌బుక్స్ మరియు విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ష్ ఫౌండేషన్ పుస్తకార్ వ్యవస్థాపకురాలు శోభా బన్సాలి,ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రుతి హెడ్గే మరియు రాజేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అశోక్ రావు, ఉపాధ్యాయులు శ్రీధర్, విఠల్, కవిత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మహేష్ కుమార్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News