PRINT TIME: July 11, 2026 12:39 AM
బోరంచ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ అందజేసిన అన్ష్ ఫౌండేషన్
బోరంచ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ అందజేసిన అన్ష్ ఫౌండేషన్
December 30, 2025 01:15 PM
61 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆన్ష్ ఫౌండేషన్ (పుస్తకాలు) ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులందరికీ నోట్బుక్స్ మరియు విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ష్ ఫౌండేషన్ పుస్తకార్ వ్యవస్థాపకురాలు శోభా బన్సాలి,ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రుతి హెడ్గే మరియు రాజేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అశోక్ రావు, ఉపాధ్యాయులు శ్రీధర్, విఠల్, కవిత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మహేష్ కుమార్ పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి