Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:00 AM

బోరంచలో రికార్డు స్థాయి పోలింగ్‌.. ప్రశాంతంగా మూడో విడత ఓటింగ్

బోరంచలో రికార్డు స్థాయి పోలింగ్‌.. ప్రశాంతంగా మూడో విడత ఓటింగ్

బోరంచలో రికార్డు స్థాయి పోలింగ్‌.. ప్రశాంతంగా మూడో విడత ఓటింగ్
17-12-2025 284 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోరంచలో రికార్డు స్థాయి పోలింగ్‌.. ప్రశాంతంగా మూడో విడత ఓటింగ్

స్థానికం ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం బోరంచ గ్రామంలో మూడో విడత పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో భాగంగా గ్రామంలో ఉత్సాహంగా ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు.

గ్రామంలో మొత్తం 2,123 ఓట్లు ఉండగా, మధ్యాహ్నం 12 గంటల వరకు 1,859 ఓట్లు పోలయ్యాయి. దీంతో పోలింగ్ శాతం 87.56కి చేరి రికార్డు స్థాయిని నమోదు చేసింది. గడువు ముగియడానికి కేవలం అరగంట సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడంలో నిమగ్నమయ్యారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుండటంతో బోరంచ గ్రామంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు దశకు చేరుకున్నాయి.

Sthanikam

బోరంచలో రికార్డు స్థాయి పోలింగ్‌.. ప్రశాంతంగా మూడో విడత ఓటింగ్

Article Image

బోరంచలో రికార్డు స్థాయి పోలింగ్‌.. ప్రశాంతంగా మూడో విడత ఓటింగ్

స్థానికం ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం బోరంచ గ్రామంలో మూడో విడత పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో భాగంగా గ్రామంలో ఉత్సాహంగా ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు.

గ్రామంలో మొత్తం 2,123 ఓట్లు ఉండగా, మధ్యాహ్నం 12 గంటల వరకు 1,859 ఓట్లు పోలయ్యాయి. దీంతో పోలింగ్ శాతం 87.56కి చేరి రికార్డు స్థాయిని నమోదు చేసింది. గడువు ముగియడానికి కేవలం అరగంట సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడంలో నిమగ్నమయ్యారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుండటంతో బోరంచ గ్రామంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు దశకు చేరుకున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News