Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:19 PM

బలివే మహాశివరాత్రి ఉత్సవాలపై సమీక్ష జరిపిన మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

బలివే మహాశివరాత్రి ఉత్సవాలపై సమీక్ష జరిపిన మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

బలివే మహాశివరాత్రి ఉత్సవాలపై సమీక్ష జరిపిన మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి
February 14, 2026 08:32 AM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరుమండలం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. భక్తులకు సౌకర్యాలు, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్యం వంటి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. ఆలయ పునర్నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరు చేసినట్లు, అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని తెలిపారు. ఉత్సవాల అనంతరం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కూడా భక్తుల రద్దీకి అనుగుణంగా భద్రత, సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఆర్టీసీ బస్సులు తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News