Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:11 AM

బాల్యస్నేహానికి బలమైన బంధం… నాగరాజు కుటుంబానికి లక్ష సాయం

బాల్యస్నేహానికి బలమైన బంధం… నాగరాజు కుటుంబానికి లక్ష సాయం

బాల్యస్నేహానికి బలమైన బంధం… నాగరాజు కుటుంబానికి లక్ష సాయం
23-03-2026 361 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అనారోగ్యంతో మృతిచెందిన ఐతరాజు నాగరాజు కుటుంబానికి ఆయన బాల్యమిత్రులు ఆదర్శంగా నిలిచారు. కష్టసమయంలో స్నేహబంధాన్ని చాటుతూ 1998-99 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి స్నేహితులు కలిసి రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

హనుమాన్ నగర్‌లోని నాగరాజు నివాసంలో స్నేహితులు కుటుంబ సభ్యులను పరామర్శించి నగదు సహాయం అందించారు. నాగరాజు ఆకస్మిక మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న వేళ, తమ బాల్య స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ ముందుకు వచ్చి ఈ సహాయం అందించడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, “ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు… మా స్నేహానికి, బాధ్యతకు ప్రతీక. ఇలాంటి కష్టసమయంలో మనం ఒకటిగా నిలబడటం మన కర్తవ్యంగా భావించాం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో హరికృష్ణ, కృష్ణ, చిక్క శ్రీనివాస్, బాలకృష్ణ, సతీష్, వెంకటేష్, అశ్విన్, నాగార్జున్, సామి, రాజచంద్ర, ఆలమ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాల్యస్నేహానికి బలమైన బంధం… నాగరాజు కుటుంబానికి లక్ష సాయం

Article Image

అనారోగ్యంతో మృతిచెందిన ఐతరాజు నాగరాజు కుటుంబానికి ఆయన బాల్యమిత్రులు ఆదర్శంగా నిలిచారు. కష్టసమయంలో స్నేహబంధాన్ని చాటుతూ 1998-99 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి స్నేహితులు కలిసి రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

హనుమాన్ నగర్‌లోని నాగరాజు నివాసంలో స్నేహితులు కుటుంబ సభ్యులను పరామర్శించి నగదు సహాయం అందించారు. నాగరాజు ఆకస్మిక మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న వేళ, తమ బాల్య స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ ముందుకు వచ్చి ఈ సహాయం అందించడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, “ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు… మా స్నేహానికి, బాధ్యతకు ప్రతీక. ఇలాంటి కష్టసమయంలో మనం ఒకటిగా నిలబడటం మన కర్తవ్యంగా భావించాం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో హరికృష్ణ, కృష్ణ, చిక్క శ్రీనివాస్, బాలకృష్ణ, సతీష్, వెంకటేష్, అశ్విన్, నాగార్జున్, సామి, రాజచంద్ర, ఆలమ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News