Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:54 PM

బాల్యమిత్రునికి అండగా పూర్వ విద్యార్థులు

బాల్యమిత్రునికి అండగా పూర్వ విద్యార్థులు

బాల్యమిత్రునికి అండగా పూర్వ విద్యార్థులు
April 05, 2026 06:44 PM 320 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

స్నేహితుడి తల్లి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి

రూ.16,000 ఆర్థిక సహాయం అందజేత

చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో 1998-99 బ్యాచ్‌కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమ బాల్యమిత్రుడు గంగాపురం ఉపేందర్ తల్లి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే స్నేహబంధాన్ని చాటుతూ రూ.16,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ కష్టకాలంలో ఒకరికి ఒకరు అండగా నిలవడం స్నేహబంధం గొప్పతనమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గుర్రం ప్రమోద్ కుమార్, డిల్లీ సురేందర్ రెడ్డి, గంగాపురం నగేశ్, పిండి రమేష్, కత్తుల రవి, ముత్యాలు, ఎస్. యాదగిరి, ఎం. శ్రీనివాస్, బూడిద అశోక్, మేడి శ్రీనివాస్, రవ్వ రవీందర్, కోడెం విజయ్ కుమార్, తడక జ్యోతి, హేమలత, కవిత, సుగుణ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News