Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:04 AM

బాల్యమిత్రునికి అండగా పూర్వ విద్యార్థులు

బాల్యమిత్రునికి అండగా పూర్వ విద్యార్థులు

బాల్యమిత్రునికి అండగా పూర్వ విద్యార్థులు
05-04-2026 329 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

స్నేహితుడి తల్లి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి

రూ.16,000 ఆర్థిక సహాయం అందజేత

చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో 1998-99 బ్యాచ్‌కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమ బాల్యమిత్రుడు గంగాపురం ఉపేందర్ తల్లి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే స్నేహబంధాన్ని చాటుతూ రూ.16,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ కష్టకాలంలో ఒకరికి ఒకరు అండగా నిలవడం స్నేహబంధం గొప్పతనమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గుర్రం ప్రమోద్ కుమార్, డిల్లీ సురేందర్ రెడ్డి, గంగాపురం నగేశ్, పిండి రమేష్, కత్తుల రవి, ముత్యాలు, ఎస్. యాదగిరి, ఎం. శ్రీనివాస్, బూడిద అశోక్, మేడి శ్రీనివాస్, రవ్వ రవీందర్, కోడెం విజయ్ కుమార్, తడక జ్యోతి, హేమలత, కవిత, సుగుణ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

బాల్యమిత్రునికి అండగా పూర్వ విద్యార్థులు

Article Image

స్నేహితుడి తల్లి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి

రూ.16,000 ఆర్థిక సహాయం అందజేత

చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో 1998-99 బ్యాచ్‌కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమ బాల్యమిత్రుడు గంగాపురం ఉపేందర్ తల్లి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే స్నేహబంధాన్ని చాటుతూ రూ.16,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ కష్టకాలంలో ఒకరికి ఒకరు అండగా నిలవడం స్నేహబంధం గొప్పతనమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గుర్రం ప్రమోద్ కుమార్, డిల్లీ సురేందర్ రెడ్డి, గంగాపురం నగేశ్, పిండి రమేష్, కత్తుల రవి, ముత్యాలు, ఎస్. యాదగిరి, ఎం. శ్రీనివాస్, బూడిద అశోక్, మేడి శ్రీనివాస్, రవ్వ రవీందర్, కోడెం విజయ్ కుమార్, తడక జ్యోతి, హేమలత, కవిత, సుగుణ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News