Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:05 AM

బైక్ ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

బైక్ ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

బైక్ ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్
February 20, 2026 04:59 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండలం పరిధిలోని పెద్ద ముబారక్పూర్ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ అసంరాములు కుమారుడు కార్తీక్ ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసి, వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.కార్తీక్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుర్రపు మచ్చేందర్ మాట్లాడుతూ, కార్తీక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సాగర సంగం గౌరవ అధ్యక్షుడు కృష్ణాపూర్ మాజీ ఎంపీటీసీ అంజయ్య సాగర్, నాయకుడు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.స్థానిక ప్రజలు ఈ పరామర్శను అభినందించారు. కార్తీక్ త్వరగా కోలుకొని సాధారణ జీవితంలోకి రావాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News