Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:10 PM

బైక్ ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

బైక్ ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

బైక్ ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్
February 20, 2026 04:59 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండలం పరిధిలోని పెద్ద ముబారక్పూర్ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ అసంరాములు కుమారుడు కార్తీక్ ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసి, వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.కార్తీక్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుర్రపు మచ్చేందర్ మాట్లాడుతూ, కార్తీక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సాగర సంగం గౌరవ అధ్యక్షుడు కృష్ణాపూర్ మాజీ ఎంపీటీసీ అంజయ్య సాగర్, నాయకుడు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.స్థానిక ప్రజలు ఈ పరామర్శను అభినందించారు. కార్తీక్ త్వరగా కోలుకొని సాధారణ జీవితంలోకి రావాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News