Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:27 AM

బెల్లికొండ లింగయ్య యాదవ్ మనుమడి వేడుకకు దైద రవీందర్

బెల్లికొండ లింగయ్య యాదవ్ మనుమడి వేడుకకు దైద రవీందర్

బెల్లికొండ లింగయ్య యాదవ్ మనుమడి వేడుకకు దైద రవీందర్
December 16, 2025 07:04 PM 309 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శుభకార్యక్రమంలో రాజకీయ అతిథుల సందడి

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్‌ఎఫ్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నల్లగొండ జిల్లా బహుజన కమ్యూనిస్టు పార్టీ నాయకులు బెల్లికొండ లింగయ్య యాదవ్ – జ్యోతి దంపతుల మనుమడి శుభకార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ శుభసందర్భానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ప్రత్యేకంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనడంతో ఫంక్షన్ హాల్ ఉత్సవ వాతావరణంతో కళకళలాడింది.

ఈ కార్యక్రమం నకిరేకల్ నియోజకవర్గంలో రాజకీయ సౌహార్దానికి నిదర్శనంగా నిలిచిందని పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News