Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:01 AM

బీబీనగర్‌లో సర్పంచ్ క్షేత్రస్థాయి పర్యటన

బీబీనగర్‌లో సర్పంచ్ క్షేత్రస్థాయి పర్యటన

బీబీనగర్‌లో సర్పంచ్ క్షేత్రస్థాయి పర్యటన
January 03, 2026 02:11 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్: స్థానిక ప్రతినిధి

మండల కేంద్రంలోని స్థానిక 4, 5 వార్డుల్లో సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పరిస్థితి, మౌలిక సదుపాయాలపై స్వయంగా పర్యవేక్షణ చేపట్టారు. వీధుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, పాడైపోయిన డ్రైనేజీ పైపులను నిశితంగా పరిశీలించి, వాటి వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ పర్యటనలో ఉపసర్పంచ్ నర్సింహా రెడ్డి, వార్డు సభ్యులు పాశం కవిత మహిపాల్, కాలనీ వాసులు పొట్ట నర్సింహా, పొట్ట ఫకీర, రాంపల్లి శ్రీను, పొట్ట బాలరాజు, పొట్ట వెంకటస్వామి, గోలంకొండ రాజు, దేవరుప్పుల శ్రీకాంత్, పొట్ట శరత్, పొట్ట వెంకటేష్, పొట్ట అనిల్‌తో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News