Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:24 AM

బీబీనగర్‌లో సర్పంచ్ క్షేత్రస్థాయి పర్యటన

బీబీనగర్‌లో సర్పంచ్ క్షేత్రస్థాయి పర్యటన

బీబీనగర్‌లో సర్పంచ్ క్షేత్రస్థాయి పర్యటన
03-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్: స్థానిక ప్రతినిధి

మండల కేంద్రంలోని స్థానిక 4, 5 వార్డుల్లో సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పరిస్థితి, మౌలిక సదుపాయాలపై స్వయంగా పర్యవేక్షణ చేపట్టారు. వీధుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, పాడైపోయిన డ్రైనేజీ పైపులను నిశితంగా పరిశీలించి, వాటి వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ పర్యటనలో ఉపసర్పంచ్ నర్సింహా రెడ్డి, వార్డు సభ్యులు పాశం కవిత మహిపాల్, కాలనీ వాసులు పొట్ట నర్సింహా, పొట్ట ఫకీర, రాంపల్లి శ్రీను, పొట్ట బాలరాజు, పొట్ట వెంకటస్వామి, గోలంకొండ రాజు, దేవరుప్పుల శ్రీకాంత్, పొట్ట శరత్, పొట్ట వెంకటేష్, పొట్ట అనిల్‌తో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

బీబీనగర్‌లో సర్పంచ్ క్షేత్రస్థాయి పర్యటన

Article Image

బీబీనగర్: స్థానిక ప్రతినిధి

మండల కేంద్రంలోని స్థానిక 4, 5 వార్డుల్లో సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పరిస్థితి, మౌలిక సదుపాయాలపై స్వయంగా పర్యవేక్షణ చేపట్టారు. వీధుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, పాడైపోయిన డ్రైనేజీ పైపులను నిశితంగా పరిశీలించి, వాటి వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ పర్యటనలో ఉపసర్పంచ్ నర్సింహా రెడ్డి, వార్డు సభ్యులు పాశం కవిత మహిపాల్, కాలనీ వాసులు పొట్ట నర్సింహా, పొట్ట ఫకీర, రాంపల్లి శ్రీను, పొట్ట బాలరాజు, పొట్ట వెంకటస్వామి, గోలంకొండ రాజు, దేవరుప్పుల శ్రీకాంత్, పొట్ట శరత్, పొట్ట వెంకటేష్, పొట్ట అనిల్‌తో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News