Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:40 PM

బీబీనగర్‌లో సర్పంచ్ క్షేత్రస్థాయి పర్యటన

బీబీనగర్‌లో సర్పంచ్ క్షేత్రస్థాయి పర్యటన

బీబీనగర్‌లో సర్పంచ్ క్షేత్రస్థాయి పర్యటన
January 03, 2026 02:11 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్: స్థానిక ప్రతినిధి

మండల కేంద్రంలోని స్థానిక 4, 5 వార్డుల్లో సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పరిస్థితి, మౌలిక సదుపాయాలపై స్వయంగా పర్యవేక్షణ చేపట్టారు. వీధుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, పాడైపోయిన డ్రైనేజీ పైపులను నిశితంగా పరిశీలించి, వాటి వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ పర్యటనలో ఉపసర్పంచ్ నర్సింహా రెడ్డి, వార్డు సభ్యులు పాశం కవిత మహిపాల్, కాలనీ వాసులు పొట్ట నర్సింహా, పొట్ట ఫకీర, రాంపల్లి శ్రీను, పొట్ట బాలరాజు, పొట్ట వెంకటస్వామి, గోలంకొండ రాజు, దేవరుప్పుల శ్రీకాంత్, పొట్ట శరత్, పొట్ట వెంకటేష్, పొట్ట అనిల్‌తో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News