Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:09 AM

బడి బాటతో గ్రామంలో చైతన్యం ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని ప్రజలకు విజ్ఞప్తి

బడి బాటతో గ్రామంలో చైతన్యం ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని ప్రజలకు విజ్ఞప్తి

బడి బాటతో గ్రామంలో చైతన్యం ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని ప్రజలకు విజ్ఞప్తి
06-04-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పీపల్ పహాడ్ గ్రామంలో బడి బాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు కలిసి గ్రామంలో వాడవాడ తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రజలను కోరారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నదని తెలిపారు. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో విద్య అందుబాటులో ఉందని వివరించారు.సర్పంచ్ పులనగారి నాగేశ్వరి–అశ్విన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తమ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తామని తెలిపారు. మండల విద్యాధికారి గురువారవు మాట్లాడుతూ పీపల్ పహాడ్ గ్రామం విద్యలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ

కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిరంజన్ రెడ్డి, ఉప సర్పంచ్ బకనగారి శ్రవణ్ కుమార్ గౌడ్, వార్డు సభ్యులు బద్దం సుదాకర్ రెడ్డి, పిల్లి సాయి, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Sthanikam

బడి బాటతో గ్రామంలో చైతన్యం ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని ప్రజలకు విజ్ఞప్తి

Article Image

పీపల్ పహాడ్ గ్రామంలో బడి బాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు కలిసి గ్రామంలో వాడవాడ తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రజలను కోరారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నదని తెలిపారు. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో విద్య అందుబాటులో ఉందని వివరించారు.సర్పంచ్ పులనగారి నాగేశ్వరి–అశ్విన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తమ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తామని తెలిపారు. మండల విద్యాధికారి గురువారవు మాట్లాడుతూ పీపల్ పహాడ్ గ్రామం విద్యలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ

కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిరంజన్ రెడ్డి, ఉప సర్పంచ్ బకనగారి శ్రవణ్ కుమార్ గౌడ్, వార్డు సభ్యులు బద్దం సుదాకర్ రెడ్డి, పిల్లి సాయి, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News