Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కృత్రిమ గ్యాస్ కొరతపై ఆగ్రహం… సీపీఎం వినతి “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ 14 ఏళ్ల సెంటిమెంట్‌ బద్దలు.. కేకేఆర్‌పై ముంబై రికార్డ్ విక్టరీ.. చెలరేగిన రోహిత్, రికెల్టన్! డప్పూర్‌లో ఉర్సు మహోత్సవం ఘనంగా అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 30, 2026 05:45 PM

బాధితుడిని పరామర్శించిన చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

బాధితుడిని పరామర్శించిన చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

బాధితుడిని పరామర్శించిన చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
March 30, 2026 03:12 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఇందిరానగర్‌కు చెందిన రిటైర్డ్ అటెండర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శనిగరపు హనుమయ్య బైక్‌పై నుంచి పడిపోవడంతో కాలుకు గాయమై ప్రస్తుతం సంగారెడ్డిలోని గోకుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ఆసుపత్రికి వెళ్లి హనుమయ్యను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి కుమారుడు పరమేష్‌కు ధైర్యం చెప్పి, వైద్యులతో మాట్లాడి హనుమయ్యకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News