Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:57 AM

అయ్యప్ప స్వామి సన్నిధానంలో అన్నదానం…

అయ్యప్ప స్వామి సన్నిధానంలో అన్నదానం…

అయ్యప్ప స్వామి సన్నిధానంలో అన్నదానం…
January 01, 2026 06:48 PM 257 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముస్కు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప మాల దీక్షపరులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

ప్రతి సంవత్సరం ఆనవాయితీగా స్వామివారి సన్నిధానంలో అన్నదానం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. బోగారంలోని అయ్యప్ప స్వామి భక్తుల కొంగుబంగారంగా విరజిల్లుతున్నాడని, స్వామి కృపతో గ్రామం శాంతిసౌఖ్యాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాల దీక్షపరులు, గురుస్వాములు, గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదానం స్వీకరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News