Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తీజ్ వేడుకల్లో సంప్రదాయ నృత్యాలతో సందడి.. పాల్గొన్న పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 07:31 PM

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన జీఎంఆర్ ఫౌండేషన్

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన జీఎంఆర్ ఫౌండేషన్

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన జీఎంఆర్ ఫౌండేషన్
27-01-2026 253 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

పెద్ద శంకరంపేట్ మండలం మూసాపేట్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వడ్డే వెంకయ్య ఇటీవల మృతి చెందిన విషయం గ్రామ సర్పంచ్ ఆడివయ్య జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ విషయం తెలుసుకున్న వెంటనే గుఱ్ఱపు మచ్చేందర్ మానవీయ దృక్పథంతో స్పందించి, మృతుని కుటుంబానికి అండగా నిలిచి వారి అంత్యక్రియల నిర్వహణ కోసం తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సహాయం పేద కుటుంబానికి ఎంతో ఊరటను కలిగించింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆడివయ్య మాట్లాడుతూ, కష్టసమయంలో పేద ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప్పరి బాలయ్య, బైకరీ సాయిలు, కొంగొండ నర్సింలు తదితర గ్రామ ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన జీఎంఆర్ ఫౌండేషన్

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

పెద్ద శంకరంపేట్ మండలం మూసాపేట్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వడ్డే వెంకయ్య ఇటీవల మృతి చెందిన విషయం గ్రామ సర్పంచ్ ఆడివయ్య జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ విషయం తెలుసుకున్న వెంటనే గుఱ్ఱపు మచ్చేందర్ మానవీయ దృక్పథంతో స్పందించి, మృతుని కుటుంబానికి అండగా నిలిచి వారి అంత్యక్రియల నిర్వహణ కోసం తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సహాయం పేద కుటుంబానికి ఎంతో ఊరటను కలిగించింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆడివయ్య మాట్లాడుతూ, కష్టసమయంలో పేద ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప్పరి బాలయ్య, బైకరీ సాయిలు, కొంగొండ నర్సింలు తదితర గ్రామ ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News