అటల్ బిహారీ వాజ్పేయి జయంతి.. రామన్నపేటలో ఘన నివాళులు
అటల్ బిహారీ వాజ్పేయి జయంతి.. రామన్నపేటలో ఘన నివాళులు
స్థానికం బృందం
స్థానకం ప్రతినిధి రామన్న పేట
మాజీ ప్రధాని, భారతమాత ముద్దుబిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేటలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు.
రామన్నపేట సుభాష్ సెంటర్లో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసి మానవతా సందేశాన్ని చాటారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నకిరేకల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నకిరేకంటి మొగులయ్య, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వనం అంజయ్య, మాజీ సర్పంచ్ కట్ట యాదయ్య, సీనియర్ నాయకులు ధర్మరాజు, ప్రధాన కార్యదర్శి జంగిలి సత్యనారాయణ, బెజ్జంకి శివకుమార్, బట్టి రమేష్, అక్కెనపల్లి సైదులు, బాతుక నరేష్, చానకొండ బిక్షమాచారి, ఎర్రబోయిన వెంకటేష్, పుట్ట బత్తుల వెంకటేష్, మూడుదుడ్ల రమేష్, సంగీశెట్టి నరేష్, రేపాక లింగస్వామి, రాపోలు రమేష్, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి