Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:59 AM

అటల్ బిహారీ వాజ్పేయి జయంతి.. రామన్నపేటలో ఘన నివాళులు

అటల్ బిహారీ వాజ్పేయి జయంతి.. రామన్నపేటలో ఘన నివాళులు

అటల్ బిహారీ వాజ్పేయి జయంతి.. రామన్నపేటలో ఘన నివాళులు
25-12-2025 129 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానకం ప్రతినిధి రామన్న పేట

మాజీ ప్రధాని, భారతమాత ముద్దుబిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేటలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు.

రామన్నపేట సుభాష్ సెంటర్‌లో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసి మానవతా సందేశాన్ని చాటారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నకిరేకల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నకిరేకంటి మొగులయ్య, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వనం అంజయ్య, మాజీ సర్పంచ్ కట్ట యాదయ్య, సీనియర్ నాయకులు ధర్మరాజు, ప్రధాన కార్యదర్శి జంగిలి సత్యనారాయణ, బెజ్జంకి శివకుమార్, బట్టి రమేష్, అక్కెనపల్లి సైదులు, బాతుక నరేష్, చానకొండ బిక్షమాచారి, ఎర్రబోయిన వెంకటేష్, పుట్ట బత్తుల వెంకటేష్, మూడుదుడ్ల రమేష్, సంగీశెట్టి నరేష్, రేపాక లింగస్వామి, రాపోలు రమేష్, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అటల్ బిహారీ వాజ్పేయి జయంతి.. రామన్నపేటలో ఘన నివాళులు

Article Image

స్థానకం ప్రతినిధి రామన్న పేట

మాజీ ప్రధాని, భారతమాత ముద్దుబిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేటలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు.

రామన్నపేట సుభాష్ సెంటర్‌లో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసి మానవతా సందేశాన్ని చాటారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నకిరేకల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నకిరేకంటి మొగులయ్య, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వనం అంజయ్య, మాజీ సర్పంచ్ కట్ట యాదయ్య, సీనియర్ నాయకులు ధర్మరాజు, ప్రధాన కార్యదర్శి జంగిలి సత్యనారాయణ, బెజ్జంకి శివకుమార్, బట్టి రమేష్, అక్కెనపల్లి సైదులు, బాతుక నరేష్, చానకొండ బిక్షమాచారి, ఎర్రబోయిన వెంకటేష్, పుట్ట బత్తుల వెంకటేష్, మూడుదుడ్ల రమేష్, సంగీశెట్టి నరేష్, రేపాక లింగస్వామి, రాపోలు రమేష్, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News