Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:25 AM

ఆసుపత్రి శానిటేషన్ పోస్టులపై అధికారుల విచారణ

ఆసుపత్రి శానిటేషన్ పోస్టులపై అధికారుల విచారణ

ఆసుపత్రి శానిటేషన్ పోస్టులపై అధికారుల విచారణ
08-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ఆసుపత్రి శానిటేషన్ పోస్టులపై అధికారుల విచారణ

కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో శానిటేషన్ పోస్టుల వ్యవహారంపై జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ శంకర్, ఆర్డీఓ సూర్యనారాయణ బుధవారం విచారణ చేపట్టారు. 10 మంది పని చేస్తుండగా, ఏడుగురికే జీతాలు వస్తున్నాయని.. మిగిలిన ముగ్గురికి ఆ ఏడుగురే తమ జీతాల నుంచి కొంత మొత్తం ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సిబ్బంది అధికారులకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ వింత ఒప్పందంపై అధికారులు పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు.

Sthanikam

ఆసుపత్రి శానిటేషన్ పోస్టులపై అధికారుల విచారణ

Article Image

ఆసుపత్రి శానిటేషన్ పోస్టులపై అధికారుల విచారణ

కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో శానిటేషన్ పోస్టుల వ్యవహారంపై జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ శంకర్, ఆర్డీఓ సూర్యనారాయణ బుధవారం విచారణ చేపట్టారు. 10 మంది పని చేస్తుండగా, ఏడుగురికే జీతాలు వస్తున్నాయని.. మిగిలిన ముగ్గురికి ఆ ఏడుగురే తమ జీతాల నుంచి కొంత మొత్తం ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సిబ్బంది అధికారులకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ వింత ఒప్పందంపై అధికారులు పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News