Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:18 PM

ఆసుపత్రి శానిటేషన్ పోస్టులపై అధికారుల విచారణ

ఆసుపత్రి శానిటేషన్ పోస్టులపై అధికారుల విచారణ

ఆసుపత్రి శానిటేషన్ పోస్టులపై అధికారుల విచారణ
April 08, 2026 07:43 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఆసుపత్రి శానిటేషన్ పోస్టులపై అధికారుల విచారణ

కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో శానిటేషన్ పోస్టుల వ్యవహారంపై జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ శంకర్, ఆర్డీఓ సూర్యనారాయణ బుధవారం విచారణ చేపట్టారు. 10 మంది పని చేస్తుండగా, ఏడుగురికే జీతాలు వస్తున్నాయని.. మిగిలిన ముగ్గురికి ఆ ఏడుగురే తమ జీతాల నుంచి కొంత మొత్తం ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సిబ్బంది అధికారులకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ వింత ఒప్పందంపై అధికారులు పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News